తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా మార్చేందుకు గ్రామీణ ఆవిష్కరణలే కీలకమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో టీ-వర్క్స్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్నోవేషన్ ఎక్స్పోలో ఆయన పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ (AI) బోధన ప్రవేశపెట్టనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో ఒక కీలక బదిలీ జరిగింది. రాష్ట్ర డీజీపీ (Director General of Police) బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డ్ సిఫార్సుల మేరకు ఈ బదిలీ వేటు పడింది.
“కరీంనగర్ జిల్లాలో నేడు ప్రజావాణి కార్యక్రమం రద్దు. మున్సిపల్ మేయర్ ఎన్నికలు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పతి కీలక నిర్ణయం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.”
RBI GM Sri Mutyala Gnana Suprabhath kicks off the Financial Literacy Week Walkathon in Madhuranagar, Karimnagar. Learn key tips on KYC safety, CKYC updates, and how to avoid cyber fraud.
“Participate in the My Bharat ‘Budget Quest 2026’ launched by Dr. Mansukh Mandaviya. Join the national online quiz and essay contest to win a chance to interact with PM Narendra Modi. Register on the MY Bharat portal by February 17, 2026.”
Karimnagar outer ring road” కరీంనగర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్కు ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్తో జంట నగరాల అభివృద్ధి, గోదావరి పరివాహక ఆలయాల అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.
రామగుండం : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా కీలక ఉత్తర్వులు జారీ…
mallapur tractor accident” జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో తీరని విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ పనులకు వెళ్లిన కూలీలను మృత్యువు కబళించింది. పసుపు పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
sammakka jatara” శంకరపట్నం మండలం కేశవపట్నం మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఆదాయం రూ. 15.93 లక్షలుగా నమోదైంది. తహసీల్దార్, దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో జరిగిన హుండీ లెక్కింపు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Karimnagar Collector” కరీంనగర్ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.…