విశాఖపట్నం : ఏం కష్టమొచ్చిందో ఏమో కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఎండీ మొహినుద్దీన్ అనే వ్యక్తి తన…
బెయిన్స్ట్రోక్తోపాటు పక్షపాతం హైదరాబాద్ : మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని ఓ దవాఖానాకు…
119 నియోజకవర్గాలకు వెయ్యికి పైగా దరఖాస్తులు కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన తరువాత కాంగ్రెస్ పార్టీకీ తెలంగాణాలో కొత్త ఊపు వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం…
ఇండియా భారత్ రెండు పేర్లు ఆమోద్యయోగమైనవే అని రాహుల్ గాంధీ అన్నారు. ఐరోపా పర్యటనలో భాగంగా ప్రాన్స్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతి పక్షాలు పెట్టిన…
అలుముకున్న దట్టమైన పొగలు ప్రాణభయంతో బయటకు పరుగురులు తీసిన రోగులు నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా-శిశు ఆరోగ్య కేంద్రంలో స్వల్ప అగ్నిప్రమాదం సోమవారం చోటుచేసుకుంది.…
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రాజమండ్రి జైలుకు పంపిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబుకు రాజమండ్రి జైలుకు ఇంటి నుంచి భోజనం అనుమతిం…
భూకంపంతో లక్షలాదిమంది నిరాశ్రయులు మొరాకో దేశం శవాల దిబ్బగా మారింది. భూకంపంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. మొరాకో ఉత్తరాఫ్రికా దేశం. ఈ పెను భూకంపంలో రెండువేలమందికి పైగా…