Sunday , 8 September 2024
Breaking News

Monthly Archives: December 2023

పామును రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం.. వీడియో వైర‌ల్

ఇప్ప‌టి యువ‌త సాహ‌సాలు చేస్తూ వైర‌ల్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. కానీ కొన్ని ప్ర‌మాద‌క‌ర ప‌నులు చేస్తూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. అటువంటి వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ …

Read More »

600 కిలోల అయోధ్య రామాలయ గంట

అష్టధాతువులతో తమిళనాడులో తయారీ ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రం అయోధ్యలో నిర్మిస్తున్న శ్రీ రామ మందిర గర్భగుడి నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. భవ్య రామమందిరం తుది మెరుగులు దిద్దుకుంటోంది. …

Read More »

టార్గెట్ లోక్ స‌భ‌… బండికి ప‌గ్గాలు అప్ప‌జెప్పుతారా..?

అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిశాయి… ఎన్నిక‌లకు ఆరు నెల‌ల ముందున్న వాతావ‌ర‌ణం వేరు ఎన్నిక‌ల‌కు నెల ముందున్న వాతావ‌ర‌ణం వేరు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందు తెలంగాణాలో …

Read More »

మాయావతిని పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కూటమిలో చేరుతాం

రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏర్పడిన కూటమిలో బీఎస్‌పీ చీఫ్‌ మాయావతిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే చేరతామని ఆ పార్టీ ఎంపీ మలూక్‌నగర్‌ స్పష్టం చేశారు. బీజేపీని …

Read More »

ఇంట‌ర్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ వ‌చ్చేసింది.. ప‌రీక్ష‌లు ఎప్పుడంటే…

తెలంగాణా ఇంట‌ర్ మీడియ‌ట్ ప‌రీక్ష‌ల టైమ్ టేబుల్‌ను గురువారం ఆబోర్డు విడుద‌ల చేసింది. 2024 ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ముందుగా ద్వితీయ సంవ‌త్స‌రం ప్రాక్టిక‌ల్ …

Read More »

కరెంట్‌ బిల్లులు కట్టొద్దు : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ బిల్లులను మాఫీ చేస్తామన్నారని, ప్రజలు బిల్లులు చెల్లించవద్దని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కోరారు. …

Read More »

ఉరేసుకుని తల్లీకూతుళ్ల ఆత్మహత్య

ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో విషాదం నెలకొంది. తల్లీకుమార్తె ఇంట్లోనే ఉరేసుకున్నారు. తల్లి, సోదరి శవాలను చూసి తమ్ముడు తల్లడిల్లిపోయాడు. చెన్నైకి చెందిన …

Read More »

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

అమెరికా సంయుక్త రాష్ట్రం కన్సాస్‌లో మంగ‌ళ‌వారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా …

Read More »

ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో పేలుడు

ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఏం ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. ఈ ఘటనతో ఢిల్లీలో ఒక్కసారిగా శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. …

Read More »

66 కోట్లతో కార్లు కొని బెజవాడలో దాచారు..

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తిరిగేందుకు 22 ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లు కేసీఆర్‌ కొనుగోలు చేశాడని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 22 కార్లకు గాను ఒక్కోదానికి …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com