దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు…
పాకిస్థాన్లో సాధారణ ఎన్నికలకు వేలయ్యింది. వచ్చే ఫిబ్రవరి 8 న అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఎన్నికల్లో తొలిసారి హిందూ మహిళ పోటీచేయనున్నది. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి…
గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా పడేలా కనిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. సమయం దగ్గర పడుతుంటం.. ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయకపోతుండటంతో ఈ సారి…
ఆరు గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే పార్లమెంట్ ఎన్నికలలోపు లబ్దిదారులను గుర్తించి అమలు చేయాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి…
తెలంగాణాలోగా కర్నాటకలోనూ మహిళలకు గవర్నమెంట్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఉచిత ప్రయాణం కల్పించినప్పటి నుంచి అక్కడి బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అయితే ఓ…
సృష్టిలో తల్లి ప్రేమను మించిన ప్రేమ మరో చోటదొరకదు అంటారు. అప్పడప్పుడప్పు కొన్ని ఘటనలు అందుకు సాక్షాత్కరిస్తాయి. బిడ్డలను కాపాడుకునేందుకు తల్లి ఎంతటి సాహసానికైనా తెగిస్తుందంటారు. అందుకు…
తెలంగాణాలో కొత్త సర్కారు కొలువుదీరిన తరువాత ఉన్నతాధికారుల బదిలీల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరొక ఏడుగురు అధికారులను ప్రభుత్వం ఆదివారం బదిలీ చేసింది. ఇందులో ఆరుగురు ఐఎఎస్…
కొంత మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఊడిపోయాయి.. బస్సు నెమ్మదిగా ఉండడంతో పెద్దప్రమాదేమే తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్…
ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ చార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా నియామకమైంది వీరే……