డీసీ తెలుగు : నేటినుంచి వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉండనున్నాయి.. దీంతో పట్నం జనం పల్లె పట్నం బాట పడుతున్నారు. నేడు రెండో శనివారం కాగా రేపు ఆదివారం మంగళవారం నాడు స్వాతంత్య్ర దినోత్సవం కావడం తో మూడు రోజులు సెలవలు ఉంటాయి.. సోమవారం ఒక్క రోజు సెలవు పెట్టుకుంటే నాలుగు కలిసి వస్తాయని చాలా మంది భావిస్తున్నారు. దీంతో కొద్దిగా రిలాక్స్ కోసం అలా పల్లెబాట పడుతున్నారు.
![](https://dctelugu.com/wp-content/uploads/2023/08/Untitled-1-1.jpg)