విజ‌య‌వాడ‌లో ఘోర ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

విజ‌యవాడ‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. విజ‌య‌వాడ నుండి గుంటూరు వెళ్లే బ‌స్సు నెహ్రూ బ‌స్టాండ్ నుంచి బ‌య‌ల్దేతుండ‌గా ఒక్క‌సారిగా ఫ్లాంట్ ఫామ్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో కండక్ట‌ర్‌, మ‌హిళా ప్ర‌యాణికురాలు, రెండున్న‌రేండ్ల బాబు మృతి చెందారు. ఈ ఘోర ఘ‌ట‌న సోమ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది. గుంటూరు వెళ్లే ఏపీ స‌ర్వీస్ మెట్రో ల‌గ్జ‌రీ బ‌స్సు కు 12వఫ్లాంట్ ఈ ప్ర‌మాదం జ‌రిగింది. రివ‌ర్స్ గేర్ బ‌దులు ఫ‌స్ట్ గేర్ వేయ‌డం లేక బ్రేక్ ఫెయిల్ అవ‌డం వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగిందా. ఇంకా వేరే ఏదైనా కార‌ణం చేత యాక్సిడెంట్ జ‌రిగిందా అనేది తెలియాల్సి ఉంది.

ఉన్న‌తాధికారిణి దారుణ హ‌త్య‌

సీపీఎం అభ్య‌ర్థులు వీరే..

నేపాల్‌లో భారీ భూకంపం 128 మంది మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *