ఆదివారం మధ్యాహ్నం తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాళ్లోకి వెళ్తే.. ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలాపురం గ్రామానికి చెందిన…
సిద్దిపేట జిల్లాలో కలకలం చోటు చేసుకుంది. కలెక్టర్ గన్మెన్గా ఉన్న వ్యక్తి భార్యా ఇద్దరు చిన్నారులను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న హృదయ విదాకర ఘటన శుక్రవారం…
వేర్వేరు ప్రమాదాల్లో ఓ వాహనం తగులబడగా, ఓ ఆర్టీసి బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. హనుమకొండ జిల్లా కమలాపురంలో జాతీయ రహదారిపై టాటాఎస్…
ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్న బౌద్ డిస్టిల్లరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ తనిఖీలు చేసింది. ఆ కంపెనీ డిస్టిల్లరీల నుంచి భారీ మొత్తంలో నగదును…
ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ అగ్రరాజ్యాలకు ఎప్పుడూ వార్నింగ్లు ఇస్తుంటాడు. మరీ ముఖ్యంగా అమెరికా అంటే మండిపడుతడు. ఆదేశంలోని ప్రజలకు కూడా కఠిన నిర్ణయాలతో బెంబేలెత్తిస్తుంటాడు.…
జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం జమ్మూ కశ్మీర్లోని గాందర్బల్ జిల్లా శ్రీనగర్- జాతీయ రహదారిపై జోజిలా పాస్ వద్ద కారు లోయలో…
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. తమకు అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో చంపిన ఘటన చౌటుప్పల్లో చోటు చేసుకుంది. చౌటుప్పల్ పోలీస్స్టేషన్లోఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ…