Saturday , 27 July 2024
Breaking News

ఐటీ దాడులు బ‌య‌ట ప‌డ్డ నోట్ల క‌ట్ట‌లు

ఒడిశా, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో ఉన్న బౌద్‌ డిస్టిల్లరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీపై ఆదాయపన్ను శాఖ తనిఖీలు చేసింది. ఆ కంపెనీ డిస్టిల్లరీల నుంచి భారీ మొత్తంలో నగదును సీజ్‌ చేశారు. ఒడిశాలోని బొలన్‌గిరి, సంబల్‌పుర్‌తో పాటు జార్ఖండ్‌లోని రాంచీ, లోహర్‌దాగా లో ఉన్న కంపెనీలపై రెయిడ్‌ జరిగింది. అయితే అక్కడ ఆఫీసుల నుంచి గుట్టల కొద్దీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆదాయపన్ను శాఖ అధికారులు ఆ నోట్ల కట్టలను లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు 50 కోట్ల కరెన్సీ కౌంటింగ్‌ పూర్తి అయ్యింది.

 

 

ఇవి కూడా చ‌ద‌వండి

కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరింది.. మంత్రుల శాఖ‌లు ఇవే.

రేవంత్‌రెడ్డికి అన్ని విధాలు తోడ్పాటు అందిస్తా… ప్ర‌ధాని హామి

దక్షిణాఫ్రికాకు బయల్దేరిన టీమిండియా ఆటగాళ్లు

About Dc Telugu

Check Also

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

Flood rescue Drone” సాధార‌ణంగా వ‌ర్ష‌కాలం వ‌ర‌ద‌లు రావ‌డం స‌హ‌జం. భారీ వ‌ర్షాలు ప‌డ్డ‌ప్పుడు లోత‌ట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. …

Delhi News

Delhi News” దేశ రాజ‌ధానిలో న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు.. ఎంత‌కు తెగించారంటే.. వీడియో

Delhi News” కొన్ని దారుణ ఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటాయి.. దొంగ‌త‌నాలు, దాడులు ఎక్కువ‌గా రాత్రే జ‌ర‌గుతుంటాయి. అవి కూడా …

Mumbai Local Train

Mumbai Local Train” క‌దులుతున్న ట్రయిన్‌నుంచి కింద‌ప‌డిన వ్య‌క్తి… వీడియో

Mumbai Local Train” గ‌మ్య స్థానం చేరుకునేందుకు ర‌ద్దీగా ఉన్నలోక‌ల్ రైళ్లో   వెళ్తున్న ఓ వ్య‌క్తి కింద‌ప‌డిన భ‌యాక‌న‌ ఘ‌ట‌న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com