వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు డివైడర్ ను ఢీ కొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. సూర్యాపేట జిల్లాలో కారు…
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో విషాదం నెలకొంది. తల్లీకుమార్తె ఇంట్లోనే ఉరేసుకున్నారు. తల్లి, సోదరి శవాలను చూసి తమ్ముడు తల్లడిల్లిపోయాడు. చెన్నైకి చెందిన…
అమెరికా సంయుక్త రాష్ట్రం కన్సాస్లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా…
ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఏం ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. ఈ ఘటనతో ఢిల్లీలో ఒక్కసారిగా శాంతిభద్రతలకు విఘాతం కలిగింది.…
సృష్టిలో తల్లి ప్రేమను మించిన ప్రేమ మరో చోటదొరకదు అంటారు. అప్పడప్పుడప్పు కొన్ని ఘటనలు అందుకు సాక్షాత్కరిస్తాయి. బిడ్డలను కాపాడుకునేందుకు తల్లి ఎంతటి సాహసానికైనా తెగిస్తుందంటారు. అందుకు…
కొంత మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఊడిపోయాయి.. బస్సు నెమ్మదిగా ఉండడంతో పెద్దప్రమాదేమే తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్…
ప్రసాద్ కుటుంబం హత్యను ఛేదించిన పోలీసులు అప్పులు చెల్లించలేక..ఆస్తి కాజేసే క్రమంలో హత్యలు హంతకులను విూడియా ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ…