“తెలంగాణలో ఆహార కల్తీని అరికట్టేందుకు హైడ్రా (HYDRAA) తరహాలోనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సన్నబియ్యం పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.”
ఇరాన్పై భూతల దాడికి డొనాల్డ్ ట్రంప్ సిద్ధమవుతున్నారా? 400 కిలోల అణు ఇంధనం స్వాధీనమే లక్ష్యంగా అమెరికా భారీ స్కెచ్. ఏప్రిల్ మధ్యనాటికి యుద్ధం ముగింపు? వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం. పూర్తి వివరాలు dctelugu.com లో..
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ (MRF) పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నిధులు, భూసేకరణపై తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి.
కరీంనగర్ ఆర్బిఎల్ బ్యాంకులో రూ. 139 కోట్ల సైబర్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ మేనేజర్, సిబ్బందితో సహా 13 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
వేములవాడ అగ్రహారం శివారులో గంజాయి సాగు చేస్తున్న యూపీ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏప్రిల్ 7న 300 కోడెల పంపిణీ. అర్హులైన చిన్న, సన్నకారు రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు మరియు వెబ్సైట్ లింక్ ఇక్కడ చూడండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట జడ్పీహెచ్ఎస్ బయాలజీ ఉపాధ్యాయుడు వుడుత మహేష్ చంద్ర ఫిన్లాండ్ అంతర్జాతీయ టీచర్ ప్రోగ్రామ్కు ఎంపికయ్యారు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ కాలువలో ఘోర ప్రమాదం. మూల మలుపు వద్ద అదుపుతప్పి బైక్తో సహా కాలువలోకి దూసుకెళ్లిన యువతీ యువకుడు. బైక్ లభ్యం.. గల్లంతైన వారి కోసం పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరం. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఉత్తరప్రదేశ్ యోగి సర్కార్ కీలక నిర్ణయం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మార్చి 26, 27 తేదీలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
సీఎం కప్-2025 పోటీల్లో కరీంనగర్ జిల్లా 55 పతకాలతో రాష్ట్రస్థాయిలో మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేతలను అభినందించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా. పూర్తి వివరాలు ఇక్కడ..