తన ప్రియుడితో ఫోన్లో గొడవపడి 80 అడుగులు హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కింది. ఈ ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. మార్వాహిజిల్లాలోని గౌరెల పెండ్రా గ్రామానికి చెందిన యువతి ఆ గ్రామానికే చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉంది. వారిద్దరి మధ్య ఫోన్లో గొడవ జరిగింది. దీంతో ఆవేశాని లోనైనా ఆ అమ్మాయి. 80 అడుగుల హైటెన్షన్ విద్యుత్ స్థంభం ఎక్కింది. దీంతో ఆమెను బతిమాలాడేందుకు అతను ఆ టవర్ ఎక్కాడు. దీంతో చుట్టు పక్కల వారితో మాట్లాడి కిందకి దించారు.
Check Also
Sony Smart TV” స్మార్ట్ టీవీలపై బంపర్ ఆఫర్… ఇప్పుడే కొనండి..
Sony Smart TV” సోనీ బ్రావియా 2 సిరీస్ 108 సెం.మీ (43 అంగుళాలు) 4K అల్ట్రా HD స్మార్ట్ …
Kurnool DCCB” కర్నూలు డీసీసీబీ (DCCB) స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్
Kurnool DCCB” కర్నూలులోని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్. (DCCB), స్టాఫ్ అసిస్టెంట్/క్లర్క్స్ ఖాళీల నియామకానికి ఉద్యోగ నోటిఫికేషన్ …