Saturday , 27 July 2024
Breaking News

గ్యాస్‌ స్టేషన్‌లో ప్ర‌మాదం 20 మంది మృతి

నగర్నో-కారాబఖ్‌ ప్రాంతం కోసం ఆర్మేనియా, అజర్‌ బైజాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. న‌గ‌ర్నో – కారాబ‌ఖ్ ప్రాంతం రెండు దేశాల మ‌ధ్య వివాద‌స్ప‌దంగా మారింది. ఈ ప్రాంతంలోని ఆర్మేనియ‌న్ల‌పై అజ‌ర్‌బైజాన్ దాడులు దాడులు చేస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న ఆర్మేనియ‌న్లు అక్క‌డి నుంచి త‌ర‌లివెళ్తున్నారు. ఇలా వెళ్తున్న క్ర‌మంలో గ్యాస్ స్టేష‌న్ వ‌ద్ద భారీ పేలుడు సంబవించింది. ఈ పేలుడులో 20 మృతి చెందారు. 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘ‌ట‌న‌తో మ‌రింత తీవ్ర స్థాయికి వెళ్లనున్నాయి.

About Dc Telugu

Check Also

Wine shops

Wine shops” హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్

Wine shops” హైద‌రాబాద్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని సౌత్ జోన్‌, ఈస్ట్ జోన్లో ఆదివారం ఉద‌యం 6 గంట‌ల నుంచి సోమ‌వారం …

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

Flood rescue Drone” సాధార‌ణంగా వ‌ర్ష‌కాలం వ‌ర‌ద‌లు రావ‌డం స‌హ‌జం. భారీ వ‌ర్షాలు ప‌డ్డ‌ప్పుడు లోత‌ట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. …

Delhi News

Delhi News” దేశ రాజ‌ధానిలో న‌డిరోడ్డుపై ప‌ట్ట‌ప‌గ‌లు.. ఎంత‌కు తెగించారంటే.. వీడియో

Delhi News” కొన్ని దారుణ ఘ‌ట‌న‌లు అప్పుడ‌ప్పుడు చోటు చేసుకుంటాయి.. దొంగ‌త‌నాలు, దాడులు ఎక్కువ‌గా రాత్రే జ‌ర‌గుతుంటాయి. అవి కూడా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com