నవంబర్ 2, 3 తేదీల్లో నిర్వహణ
గత కొన్ని రోజులుగా నిరుద్యోగుల్లో గ్రూప్ 2 గురించే చర్చ జరుగుతుంది. రెండు రోజుల క్రితం గ్రూప్ 2 వాయిదా వేయాలన అభ్యర్థులు కొంత మందిని టీఎస్ పీఎస్సీని ముట్టడించారు. అంతకు ముందు అసెంబ్లీలోనూ పలువురు నాయకులకు కూడా గ్రూప్ 2 వాయిదా వేయాలని కోరారు. వీటన్నింటి నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించిన ప్రెస్ నోటును ఆదివారం విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్ 2,3 తారీఖుల్లో నిర్వహించనున్నట్టు పేర్కొంది. పాత షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగస్టు, 29, 30 తేదీల్లో జరగాలి. దాదాపు 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
Check Also
Flood rescue Drone” వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించే డ్రోన్… వీడియో
Flood rescue Drone” సాధారణంగా వర్షకాలం వరదలు రావడం సహజం. భారీ వర్షాలు పడ్డప్పుడు లోతట్టు ప్రాంతాలు నీట మునుగుతాయి. …
Delhi News” దేశ రాజధానిలో నడిరోడ్డుపై పట్టపగలు.. ఎంతకు తెగించారంటే.. వీడియో
Delhi News” కొన్ని దారుణ ఘటనలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయి.. దొంగతనాలు, దాడులు ఎక్కువగా రాత్రే జరగుతుంటాయి. అవి కూడా …
Mumbai Local Train” కదులుతున్న ట్రయిన్నుంచి కిందపడిన వ్యక్తి… వీడియో
Mumbai Local Train” గమ్య స్థానం చేరుకునేందుకు రద్దీగా ఉన్నలోకల్ రైళ్లో వెళ్తున్న ఓ వ్యక్తి కిందపడిన భయాకన ఘటన …