Electric Buses” హైదరాబాద్ తర్వాత కరీంనగర్లోనే తొలిసారిగా అందుబాటులోకి కాలుష్యరహిత ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించారు. కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఎలక్ట్రిక్ బస్సులను ఆదివారం మంత్రులను పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి టీజీఎస్ ఆర్టీఎసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించారు.
ఎలక్ట్రిక్ బస్సు వివరాలివే..
అత్యాధునిక హంగులతో ఈ బస్సులు సౌకర్యవంతంగా ఉంటాయని ఆర్టీఎస్ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రయాణ అనుభూతిని కలిగించే సదుపాయాలుంటాయని తెలిపారు. 41 సీటింగ్ కెపాసిటీ ఉన్నట్టు పేర్కొన్నారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 325 కి.మీలు బస్సులు ప్రయాణిస్తాయి. 2 నుంచి 3 గంటల్లో వంద శాతం పూర్తి ఛార్జింగ్ అయితాయని తెలిపారు. క్యాబిన్ , సెలూన్లో రెండు చోట్ల సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యనారాయణ, కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ సంజయ్ కుమార్, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పాల్గొన్నారు.
తెలంగాణలో తొలిసారిగా అందుబాటులోకి కాలుష్యరహిత ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు
నేడు కరీంనగర్ లో ప్రారంభించనున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, #TGSRTC ఎండీ వీసీ సజ్జనర్
అత్యాధునిక హంగులతో వాడకంలోకి వస్తోన్న ఈ 35 బస్సుల్లో ప్రయాణికులకు సౌకర్యవంత… pic.twitter.com/92tebkvxrb
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) September 29, 2024
In a statewide initiative, flagged off
electric buses in the first phase at Ambedkar Stadium, Karimnagar along with RTC Managing Director V.C. Sajjanar garu , Kavvampalli Satyanarayana garu and Medipalli Satyam garu .
Following the inauguration,
, along with the MLAs, took a… pic.twitter.com/Ges6b659O8— Ponnam Prabhakar (@Ponnam_INC) September 29, 2024
ఇవి కూడా చదవండి
Samsung Phones” బ్రాండెడ్ సాంసంగ్ ఫోన్లపైనా భారీ తగ్గింపు.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో..
Best Trimmers” రూ. 400 లలో మంచి టిమ్మర్ కోసం చూస్తున్నారా..? ఇవి ట్రయి చేయండి..