Ambulance Services” ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్
శంకరపట్నం: కరీంనగర్ జిల్లా 108 వాహన సంస్థ ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, కేశవపట్నం గ్రామంలో 108 ఎంబులెన్స్ వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ మాట్లాడుతూ, ప్రభుత్వము ప్రవేశపెట్టిన 108 వాహన వైద్య సేవలు ప్రజలకు త్వరగా, సమర్థంగా చేరువ కావాలని, క్షతగాత్రులు మరియు రోగులు అందుకున్న సమాచారం అందించిన క్షణాల్లోనే 108 వాహన సిబ్బంది చేరుకొని ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం పట్టణాలకు తరలిస్తున్నారు.
మండల ప్రజలకు సోదర భావంతో, స్నేహ సంబంధంతో సేవలందిస్తున్న కేశవపట్నం 108 వాహన సిబ్బంది వారి సేవలు మండల ప్రజల నుండి మంచి అభినందనలు పొందుతున్నాయని ఆయన తెలిపారు.
తనిఖీల్లో 108 వాహన సిబ్బంది సేవలపై రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సేవల వివరాలు తెలుసుకుని, వైద్య సిబ్బందిని అభినందించి సంతృప్తి వ్యక్తం చేయగా, పలు సూచనలు కూడా చేశారు.
ఈ కార్యక్రమంలో 108 వాహన ఈఎంటి గూడూరి సతీష్ రెడ్డి, పైలెట్ ఖాజా ఖలీల్ ఉల్లా మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

✨ ఇప్పుడు లాండ్రీకి స్మార్ట్ సొల్యూషన్!
Haier 9 Kg, 5⭐ Front Load Washing Machine వచ్చేసింది!
AI Direct Motion
1400 RPM Speed
️ PuriSteam టెక్నాలజీ
స్వచ్ఛమైన క్లీనింగ్
14+ Wash Programs
️ 12yrs మోటార్ వారంటీ!
మీ ఇంట్లోకి తీసుకురావాలనుకుంటున్నారా?
#HaierSmartWash
అమెజాన్లో కొనేందుకు https://amzn.to/3Up0G3O లింక్ పై క్లిక్ చేయండి..
