లంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఏప్రిల్ 20న కాటారం సభలో రైతు భరోసా రెండో విడత నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఎకరానికి రూ. 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో తెలంగాణలో పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తెలంగాణలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ నిర్వహించనున్నారు. కలెక్టర్ల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కీలక వ్యాఖ్యలు, ఆదేశాలు మరియు ముఖ్యమైన తేదీల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
“హైదరాబాద్లో ప్రారంభం కానున్న 23వ బయో ఏషియా 2026 సదస్సు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ అంతర్జాతీయ సదస్సులో AI, ఆటోమేషన్ మరియు లైఫ్ సైన్సెస్ భవిష్యత్తుపై కీలక చర్చలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.”
జిల్లాల రద్దు లేదు – సింగరేణి మెడికల్ బోర్డు రద్దు కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం
జిల్లాల రద్దు, సింగరేణి మెడికల్ బోర్డు రద్దుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
Karimnagar outer ring road” కరీంనగర్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కరీంనగర్కు ఔటర్ రింగ్ రోడ్డు, వరంగల్తో జంట నగరాల అభివృద్ధి, గోదావరి పరివాహక ఆలయాల అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.
Rajiv Yuva Vikasam” రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ స్కీమ్ను లాంఛనంగా ప్రారంభించారు. అసెంబ్లీ ప్రాంగణంలో…
మీ కారు ఇనుముకు అమ్ముకోవాల్సిందేనని మాజీ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మహబూబ్ నగర్ లో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల…
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తిరిగేందుకు 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కేసీఆర్ కొనుగోలు చేశాడని సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 22 కార్లకు గాను ఒక్కోదానికి…