Latest News

మూడు రూట్ల‌లో నేడు.. సిటీ మెట్రో ‘ బస్సులు ప్రారంభం.. భ‌విష్య‌త్‌లో మ‌రిన్ని మార్గాల్లో

కరీంనగర్‌లో ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు TGSRTC కొత్తగా సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ బస్సుల రూట్లు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.

Latest News

ముసురుప‌ట్టిన క‌రీంన‌గ‌ర్ జిల్లా : గంగాధరలో అత్యధికంగా 88.6 మి.మీ. నమోదు

కరీంనగర్ జిల్లాలో గత 24 గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. గంగాధరలో అత్యధికంగా 88.6 మి.మీ. వర్షపాతం పడగా, జిల్లా సగటు 42.7 మి.మీ. నమోదు. మండలాల వారీగా పూర్తి వివరాలు చూడండి.

Latest News

కరీంనగర్ జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్: జులై 28న ప్రత్యేక ఎంప్లాయ్‌మెంట్ కార్డు, రిజిస్టేష‌న్ మేళా .. కావాల్సిన సర్టిఫికేట్లు ఇవే!

కరీంనగర్‌లో ఉపాధి నమోదు మేళా: జులై 28న ప్రత్యేక శిబిరం.. పూర్తి వివరాలు ఇవే!
కరీంనగర్ జిల్లా నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్! జులై 28న జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో ప్రత్యేక ‘ఉపాధి నమోదు మేళా’ నిర్వహించనున్నారు. కావాల్సిన సర్టిఫికేట్లు, సమయం, వేదిక పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Latest News

చిగురుమామిడి, సైదాపూర్ మండ‌లాల్లో “జ‌ల‌సిరి”

ఎల్ నినో ప్రభావంతో కరీంనగర్ జిల్లాలో వరి సాగు తగ్గించి, ఆరుతడి పంటలు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారిస్తున్నట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా వెల్లడించారు. తాగునీటి ఎద్దడి రాకుండా తీసుకుంటున్న చర్యల వివరాలు…

Latest News

టాటా ఏఐఏ ఇన్సూరెన్స్.. బాధితుడి కుటుంబానికి రూ.4.5 కోట్ల క్లెయిమ్

కరీంనగర్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించిన పొన్నం శ్రీకాంత్ కుటుంబానికి టాటా ఏఐఏ (Tata AIA) లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ రూ.4.5 కోట్ల భారీ క్లెయిమ్ మొత్తాన్ని అందజేసింది. తక్కువ ప్రీమియంతో టర్మ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యతను వివరిస్తూ నామినీకి చెక్కు పంపిణీ చేసిన వివరాలు ఇక్కడ చదవండి.

Latest News

నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఉచిత సివిల్స్- 2027 కోచింగ్‌ నెల‌కు రూ. 5 వేల స్టైఫండ్

సివిల్స్ కోచింగ్: నెలకు రూ.5 వేల స్టైఫండ్‌తో ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండిలా
బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో సివిల్స్-2027 ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం. అర్హతలు, ముఖ్యమైన తేదీలు మరియు వెబ్‌సైట్ లింక్ పూర్తి వివరాలు ఇక్కడ

Latest News

గంగాధర లో 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాల ప్రారంభం.. నూతన ప్రవేశాలకు అవకాశం

2026-27 విద్యా సంవత్సరంలో గంగాధరలో ప్రారంభమైన నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BA, BCom, BSc కోర్సుల ప్రవేశాలకు అవకాశం. జూనియర్ కళాశాలను సందర్శించి వెంటనే తరగతులు ప్రారంభించాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Latest News

కరీంనగర్‌లో లోటు వర్షపాతం: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.. కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ జిల్లాలో లోటు వర్షపాతం, ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో వరికి బదులు ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు వేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా రైతులకు సూచించారు.

Latest News

బెస్మెంట్ 600 చదరపు అడుగుల నిబంధన తప్పనిసరి,స్లాబ్ ఏరియా 750 చదరపు అడుగులు

ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో బేస్‌మెంట్ 600 చ.అడుగులు, స్లాబ్ 750 చ.అడుగులు మించరాదని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. ప్రతి సోమవారం బిల్లుల విడుదలవుతాయని తెలిపారు.

Latest News

హుస్నాబాద్‌కు రవాణా మహర్దశ: రూ.148.97 కోట్లతో భారీ రహదారుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!

“తెలంగాణ ప్రభుత్వం హుస్నాబాద్ నియోజకవర్గంలో 74.49 కిలోమీటర్ల మేర 8 ప్రధాన రహదారుల అభివృద్ధికి రూ.148.97 కోట్లు మంజూరు చేసింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంలో జరగనున్న ఈ పనుల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.”