Thiurupathi Zoo Park” సింహంతో ఆట‌లా… ప్రాణాలొదిలాడు..

Thiurupathi zoo park

సింహంతో బోనులోకి వెళ్లి వ్య‌క్తి ప్రాణాలొదిల‌న ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని తిరుప‌తి న‌గ‌రంలో గురువారం చోటు చేసుకుంది. తిరుప‌తి న‌గ‌రంలోని ఎస్వీ జూపార్క్‌కు రాజ‌స్థాన్ చెందిన ప్ర‌హ్లాద్ అనే వ్య‌క్తి సంద‌ర్శ‌న కోసం వ‌చ్చాడు. ఈ క్ర‌మంలో సింహంతో ఫొటో దిగేందుకు ల‌య‌న్ ఎన్ క్లోజ‌ర్‌లోకి దూకి వెళ్లాడు. దీంతో ఆ వ్య‌క్తిని చూసిన సింహం గాండ్రించింది. భ‌య‌ప‌డిన అత‌ను ద‌గ్గ‌ర్లోని చెట్టు ఎక్కాడు. కానీ చెట్టుపై నుంచి కింద‌ప‌డ‌డంతో సింహం ఆ వ్య‌క్తి దాడి చేయ‌డంతో ఆ వ్య‌క్తి అక్క‌డికక్క‌డే మృతి చెందాడు.

 

 

ఇవి కూడా చ‌దవండి

ఖమ్మంలో విషాదం.. రన్నింగ్‌ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు

Robbery in Gold Shop” ప‌ట్ట‌ప‌గ‌లే బంగారం షాప్‌లో దోపిడీ.. సీసీ కెమెరాల్లో వీడియో రికార్డు..

YS Sharmila” మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఇన్నాళ్లు గుడ్డిగుర్రాల పండ్లు తోమిన‌ట్టః వైఎస్ ష‌ర్మిల

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *