బలవన్మరణాలపై పోలీసుల దర్యాప్తు నల్లగొండలో డిగ్రీ చదువుతున్న ఇద్దరు యువతుల ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఇద్దరు యువతులు మంగళవారం రాజీవ్…
దేశం పేరును ఇండియా నుంచి భారత్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ ఐరాస ఆసక్తికరంగా స్పందించింది. ఐరాస సెక్రటరీ-జనరల్ ఆంటోనియో…
దేశ రాజధాని ఢిల్లీలో మరో మూడు రోజుల్లో జీ20 శిఖరాగ్ర సమావేశం జరుగనున్నది. అయితే సంబంధిత ఆహ్వానాలపై ఏండ్లుగా కొనసాగుతున్న ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’, ‘పీఎం ఆఫ్…
కరీంనగర్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మున్నూరు కాపు జర్నలిస్ట్ ల ద్వితీయ సమావేశానికి కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు జర్నలిస్ట్ లు బుధవారం తరలి వెళ్ళారు. ఈసందర్భంగా…
శ్రీహరికోట చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైన నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సన్నద్ధమైంది. అదే ఆదిత్య-ఎల్1. సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఇస్రో…
ముహూర్తం ఖరారు అంటూ ప్రచారం సోనియా సమక్షంలో కాంగ్రెస్లో చేరిక హైదరాబాద్ దక్కన్ తెలుగు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరడం ఖాయమని, ముమూర్తం కూడా…
మెజార్టీ ప్రజలంతా నమో భారతీయుల్లో మోదీ పట్ల వైఖరి ఏమాత్రం చెక్కుచెదరలేదని, అది మరింతగా బలపడినట్లు తాజా అధ్యయనాలు వెల్లడించాయి. ఇకపోతే ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిపినా మళ్లీ…