పశ్చిమబెంగాల్ సీఎం పెట్టుబడులను తమ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆమె ఫిట్నెస్ గురించి కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మాడ్రిడ్…
ముజఫర్పుర్ పడవబోల్తాపడి 10 మంది చిన్నారులు గల్లంతయిన ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ ఫుర్ లో గురువారం చోటు చేసుకుంది. మధురపట్టి ఘాట్లో సమిపంలో భాగమతి నదిలో…
హైదరాబాద్, : తెలుగురాష్ట్రాల్లో విస్తృతంగా వానలు పడనున్నాయి. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. దీంతో ఏపీతో పాటు తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు…
జగన్ అరాచకాలను డీజీపీ, చీప్ సెక్రటరీ, అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని సూచన వైసీపీ క్రిమినల్స్ను వదలబోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ…
సనాతన ధర్మాన్ని విమర్శిస్తే ఊరుకోమని ప్రధాని మోదీ హెచ్చరించారు. . మధ్యప్రదేశ్లోని బినాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిపై ప్రధాని…
టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ…
కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో కోజికోడ్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.…