మహారాష్ట్రలో ఘటన
మహారాష్ట్రలోని థానేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర లోని థానే జిల్లా షహపూర్ సమీపంలో నిర్మిస్తున్న సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ఫేజ్ 3 నిర్మాణ పనుల్లో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు నిర్మాణంలో వాడే గర్డర్ అనే యంత్రం ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో పనిచేస్తున్న 16మంది కార్మికులు మృతి చెందారు. ఇంకో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. యంత్రంలో చిక్కుని గాయపడిన వారిని హాస్పటల్కు పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు చెప్పారు.
Check Also
Scooty Viral Video” లాంగ్ స్కూటీ.. కారులెక్క నలుగురు కూర్చోవచ్చు… వీడియో వైరల్
Scooty Viral Video” కుటుంబ సభ్యులు కానీ.. ఫ్రెండ్స్ కానీ ముగ్గురు నలుగురు ఒకే వాహనంలోపోవాలంటే కచ్చితంగా కారు కావాల్సిందే. …
Amazon Offers” ఇండోర్ మొక్కలపై 50 శాతం తగ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్లో..
Amazon Offers” ఇళ్లు లేదా ఆఫీస్ను అందంగా తీర్చిదిద్దుకోవాలన్నది అందరి కోరిక. చాలా మంది బోన్సాయి మొక్కలను పెంచుకుంటురు. అందుకోసమే …
Viral Video” కండ్లు చెదిరే రియల్ చేజింగ్.. సినిమాల్లో కాదు.. వీడియో వైరల్
Viral Video” ముందు విలన్ వెనకాలే హీరో చేజింగ్ నడుస్తుంటే కండ్లు పక్కకు తిప్పకుండా టెన్షన్ పడకుండా చూస్తాం. ఇదీ …