Mahalaxmi scheme” నూట ప‌దిరూపాలు ఇచ్చి నిల‌బ‌డి పోవాల్నా.. ఓ ప్రయాణికుడి ఆవేద‌న

Mahalaxmi scheme

Mahalaxmi scheme”  తెలంగాణాలో కాంగ్రెస్ ప్ర‌భుత్వంలోకి రాగా మ‌హాల‌క్ష్మీ స్కీమ్ కింద మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం ప్రవేశ‌పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ బ‌స్సుల్లో ర‌ద్దీగా విప‌రీతంగా పెరిగింది. ఎక్క‌డ ప్రారంభ‌మైందో తెల్వ‌దుకానీ హైద‌రాబాద్ పోతున్న బ‌స్సు లో ఓ ప్ర‌యాణికుడి ఆవేద‌న వైర‌ల్ అవుతున్న‌ది. రోజు హైద‌రాబాద్ పోతున్న…  ఐదు రోజులుగా నిల‌బ‌డే పోతున్న‌నంటూ వాపోయాడు. నూట ప‌ది రూపాయ‌లు ఇచ్చి కూడా నిల‌బ‌డే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అత‌ని వెన‌కాలో ఓ పెద్దాయ‌న కూడా నిల‌బ‌డే ఉన్నారు. అత‌డి చేతులు తీవ్రంగా వ‌ణుకుతున్నాయి. పురుషుల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు కేటాయించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. వెన‌కాల కొంత మందిపురుషులు కూడా అదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Fish Viral video ల‌క్షలాది చేప‌లు ఒక్క‌సారిగా.. వీడియో వైర‌ల్

వసంత కవితా సంకలనం ఆవిష్కరణ

Tiger Viral Video” మాన‌వా ఇటు చూడు.. పులి నేర్పిన పాఠం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *