Crime NewsLatest News

గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తూ పట్టుబ‌డ్డ పోలీసులు

స్మ‌గ్లింగ్‌ను, అక్ర‌మాల‌ను అరిక‌ట్టాల్సిన పోలీసులే అడ్డ‌దారులు తొక్కారు. ఏకంగా గంజాయి స్మ‌గ్లింగ్ చేస్తు ఇద్ద‌రు పోలీసులు ప‌ట్ట‌బ‌డ‌ట్టు తెలుస్తోంది. సైబ‌రాబాద్ ప‌రిధిలోని బాచుప‌ల్లిలో ఇద్ద‌రు వ్య‌క్తులు గంజాయి…

Crime NewsNews

కోతుల బెడ‌ద‌కు విద్యుత్‌ కంచె.. యువ రైతు బ‌లి

పంట‌ను కోతుల బెడ‌ద నుంచి త‌ప్పించుకోవ‌డానికి ఓ రైతు ఏర్పాటు చేసిన కంచె మ‌రో రైతు ప్రాణం బ‌లిగొన్న‌ది. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లా తిరుమ‌లాయ‌పాలెం మండ‌లంలో…

Crime NewsLatest News

పియుడి మోజులో కొడుకును చంపిన తల్లి : ఇద్దరికి జీవిత ఖైదు

ప్రియుడి మోజులో పడి కన్న కొడుకును చంపిన కేసులో ఇద్దరికి నల్గొండ జిల్లా కోర్టు జీవితఖైదును శిక్షగా విధించింది. నల్గొండ మండలం బుద్దారంలో విజయ వెంక‌న్న భార్యాభ‌ర్త‌లు.…

Crime NewsLatest News

Flying Kites” పండగవేళ పతంగులు ఎగరవేస్తూ 10 మంది మృతి

Flying Kites” సంక్రాంతి పండగ పలువురి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఎంతో ఉత్సాహంతో గాలిపటాలు ఎగురవేసిన పలువురు యువకులు, చిన్నారులు అనుకోకుండా మృత్యువు బారిన పడ్డారు.…

Crime News

బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురు క్షేమంగా బయట పడ్డారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం శివారులో ఈ ప్రమాదం…

Crime News

బిడ్డ మృతికి అల్లుడే కార‌ణ‌మ‌ని కొట్టి చంపిన్రు..

నాగర్‌ కర్నూలు జిల్లా అచ్చంపేటలో దారుణం చోటుచేసుకుంది. వివాహిత మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అందుకు ఆమె భర్తే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యులు,…

Crime News

ప‌తంగి ఎగ‌ర‌వేయ‌బోయి…

సంక్రాంతి పండుగ సెలవుల్లో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్‌లో శ‌నివారం  విద్యుత్‌ షాక్‌తో 11 ఏళ్ల బాలుడు తనిష్క్…

Crime NewsLatest News

గొంతులో ఇరుక్కున్న చికెన్‌ ముక్క ఊపిరాడక మరణించిన యువకుడు

మృత్యువు ఎప్పుడు.. ఎవరికి.. ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేం. అటువంటి ఘటనే రంగారెడ్డి జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. అప్పటివరకూ స్నేహితునితో సరదాగా పార్టీ…

Crime NewsLatest News

Nampally Train”నాంపల్లిలో పట్టాలు త‌ప్పిన రైలు

Nampally Train” హైదరాబాద్‌ నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. బుధ‌వారం చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ట్రైన్ నాంపల్లి స్టేషన్‌లో ఆగే క్రమంలో…

Crime NewsNews

బొగ్గు లారీని ఢీ కొట్టిన బస్సు 12 మృతి

బొగ్గు లారీని ఓ బ‌స్సు ఢీకొట్ట‌డంతో 12 మంది మృతి చెందిన ఘ‌ట‌న అస్సాంలో బుధ‌వారం తెల్ల‌వారు జామున చోటు చేసుకుంది. గోలాఘాట్‌ జిల్లాలో తెల్లవారు జామున…