Friday , 18 October 2024
Breaking News

Latest News

జిల్లాల‌ను కుదిస్తారా…? ఏఏ జిల్లాలు పోతాయి..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందునుంచే కొత్త జిల్లాల డిమాండ్ ఉండేది. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలోనూ మాజీ ముఖ్య‌మంత్రి ప‌లు సంద‌ర్భాల్లో జిల్లాల ఆవ‌శ్య‌క‌త‌ను గుర్తు చేశారు. రాష్ట్రంగా …

Read More »

పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల నియామకం..

parlement consteuney

అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లు పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్టీ మరింత పుంజుకోవాలని చూస్తున్నది. …

Read More »

ఆర్టీసీ లో ఉచిత ప్ర‌యాణానికి ఇది త‌ప్ప‌నిస‌రి… లేకుంటే 500 ఫైన్‌.. ఆర్టీసీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రెండు కీల‌క ప‌థ‌కాల‌ను అమలు చేయ‌డం ప్రారంభించింది. అందులో మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం. ఈ …

Read More »

ముగ్గురు మంత్రుల సస్పెన్ష‌న్.. భార‌త్‌లో సంబ‌రాలు.. అస‌లేం జ‌రిగింది…

మాల్దీవుల దేశానికి చెందిన ముగ్గురు మంత్రులు స‌స్పెన్ష‌న్‌కు గుర‌య్యారు. మాల్దీవులకు చెందిన మంత్రుల భార‌తీయు ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో ఆ దేశ ప్ర‌భుత్వం ఈ చ‌ర్య‌కు పూన‌కుంది. …

Read More »

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గతం వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎముకలు కొరికే చలితో …

Read More »

ఎట్టకేలకు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ లైన్ క్లియ‌ర్..

తెలంగాణలో ఎట్టకేలకు కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. రాష్ట్రంలో 15,640 కానిస్టేబుల్‌ పోస్టులకు భర్తీ చేసేందుకు హైకోర్టు గ్రీన్‌ సిగల్‌ ఇచ్చింది. ఇప్పటిదాకా కానిస్టేబుల్‌ …

Read More »

స‌ముద్రంలో పీఎం మోడీ సాహసాలు

  న‌రేంద్ర మోడీ స‌ముద్రం లోప‌లికి వెళ్లి ఫొటోలు తీశారు. వాటిని ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా షేర్ చేశారు. స‌ముద్రం లోప‌లికి వెళ్లి అంద‌మైన ప‌గ‌డాలు, చేప‌ల‌కు …

Read More »

సంక్రాంతికి ఆరు రోజులు సెల‌వులు..

తెలంగాణ సర్కార్‌ సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు …

Read More »

26 మంది ఐఎఎస్‌ల బ‌దిలీ

తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. …

Read More »

ఇచ్చింది ఆరు హామీలు కాదు… 420 హామీలు.. బీఆర్ ఎస్ బుక్లెట్

కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత నెర‌వేరుస్త‌మ‌న్న హామీల‌పై బీఆర్ ఎస్ పార్టీ విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. ఏమైంది ఎప్పుడు హామీలు అమ‌లు చేస్తారంటూ ఎదురు దాడికి దిగింది. కాంగ్రెస్‌మోస‌పూరిత …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com