Friday , 18 October 2024
Breaking News

Latest News

ప‌నిలోంచి తీసేసిందని.. ప‌గ పెంచుకుని చంపేశాడు.

క‌ర్ణాట‌క‌లో సంచ‌ల‌నంగా మారిన మ‌హిళా అధికారిణి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ వీడింది. క‌ర్నాట‌క మైన్స్ అండ్ జియాల‌జీ శాఖ‌లో డిప్యూటీ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న అధికారిణి ప్ర‌తిమ శ‌నివారం హ‌త్య‌కు …

Read More »

చెరువులో ప‌డ్డ కూతురు.. కాపాడ‌బోయి తల్లి ఇద్ద‌రు మృతి

నాగర్ క‌ర్నూల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బ‌ట్ట‌లు ఉతక‌డానికి చెరువుద‌గ్గ‌ర‌కు త‌ల్లీ, కూతురు వెళ్లారు. ఈ క్ర‌మంలో కూతురు కాలు జారి చెరువులో ప‌డింది. కాపాడుదామ‌ని …

Read More »

విజ‌య‌వాడ‌లో ఘోర ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

విజ‌యవాడ‌లో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. విజ‌య‌వాడ నుండి గుంటూరు వెళ్లే బ‌స్సు నెహ్రూ బ‌స్టాండ్ నుంచి బ‌య‌ల్దేతుండ‌గా ఒక్క‌సారిగా ఫ్లాంట్ ఫామ్ పైకి దూసుకెళ్లింది. ఈ …

Read More »

సీపీఎం అభ్య‌ర్థులు వీరే..

క‌మ్యూనిస్టుల‌తో కాంగ్రెస్ పొత్తు ఉంటుంద‌ని అంద‌రూ భావించారు. కానీ కొన్ని స్థానాలు కేటాయింపులో తేడా రావ‌డంతో సీపీఎం ఒంటరిగానే పోటీ చేయాల‌ని డిసైడ్ చేసింది. తెల‌గాణాలో మొత్తంగా …

Read More »

ఉన్న‌తాధికారిణి దారుణ హ‌త్య‌

క‌ర్నాట‌క మైన్స్ అండ్ జియాల‌జీ శాఖ‌లో డిప్యూటీ డైరెక్ట‌ర్ హోదాలో ప‌నిచేస్తున్న ప్ర‌తిమ అనే అధికారిణి దారుణ హ‌త్య‌కు గురైంది. బెంగుళూరు లోని సుబ్ర‌మ‌ణ్య‌పుర ఏరియాలో శ‌నివారం …

Read More »

నేపాల్‌లో భారీ భూకంపం 128 మంది మృతి

ప్ర‌కృతి విరుచుక‌ప‌డుతోంది. ప్ర‌పంచంలో ఏదో ఓ చోట ప్ర‌కృతి ప‌గ‌బట్ట‌న‌ట్టు శిక్షిస్తోంది. వ‌ర‌ద‌లు, క‌రువు, ఇత‌ర వైప‌రీత్యాల‌తో జీవ‌రాశి మ‌నుగ‌డ‌ను ప్ర‌శ్న‌ర్థ‌కంగా మారుస్తోంది. అటువంటి విషాదమే నేపాల్లో …

Read More »

కారులో లిక్క‌ర్‌.. అందిన‌కాడికి సంక‌లేసుక‌పోయారు. వీడియో వైర‌ల్

రోడ్డుమీద ప్ర‌మాదాలు జరుగుతుంటాయి.. కొన్ని సంద‌ర్భాల్లో అక్క‌డున్న వాహ‌నాల్లోని స‌రుకుల‌ను లూటీ చేసిన ఘ‌ట‌నలు ఎన్నో చూసినం. కానీ అక్ర‌మంగా మ‌ద్యం త‌ర‌లిస్తున్న కారుకు ప్ర‌మాదం జ‌రిగింది. …

Read More »

టికెట్ రాలేద‌ని శ్మ‌శానంలో నిద్ర‌

అన్ని రాజ‌కీయ పార్టీలు ఎమ్మెల్యే స్థానాల‌కు త‌మ త‌మ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ క్ర‌మంలో టికెట్ రానివాళ్లు పార్టీలు మార‌డం, అసంతృప్తితో ఆయా పార్టీల మీద దుమ్మెత్తిపోయ‌డం …

Read More »

ఎంఐఎం అభ్య‌ర్థులు వీరే.. కొత్త‌గా రెండు స్థానాల్లో పోటీ, పాతోళ్లు ఇద్ద‌రు పోటికి దూరం

నేటి నుంచి నామినేష‌న్ల‌ను ప్రారంభమ‌య్యాయి.. ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలు ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాయి.. టీఆర్ ఎస్ పూర్తిస్థాయిలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. కాంగ్రెస్‌, బీజేపీలు ఇంకా కొన్ని స్థానాల‌కు …

Read More »

ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష ఫీజు తేది ఎప్ప‌టి నుంచి అంటే..?

టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు షెడ్యూల్ విడుద‌లయ్యింది. 2024 మార్చిలో ప‌దోత‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ప‌రీక్ష ఫీజును వ‌సూళ్లు చేయాల‌ని ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల డైరెక్ట‌ర్ ఒక ప్ర‌క‌ట‌న‌లో …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com