Friday , 18 October 2024
Breaking News

Latest News

క‌రెంట్ ఉండ‌దు ఫోన్లు చార్జింగ్ పెట్టుకోండి.. గాజా సిటీ ని చుట్టుముట్టిన ఇజ్రాయిల్‌

గ‌త నాలుగు రోజుల హ‌మాస్‌, ఇజ్రాయిల్ మ‌ధ్య బీక‌ర పోరు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ఇరువ‌ర్గాల్లో 2000 మంది వ‌ర‌కు మృతి చెందిన‌ట్టు స‌మాచారం. 5 …

Read More »

న‌వంబ‌ర్ 30న తెలంగాణాలో ఎన్నిక‌లు..

తెలంగాణ ఓట‌ర్లు ఆస‌క్తి ఎదురు చూస్తున్న ఘ‌ట్టం రానే వ‌చ్చింది. ఎన్నిక‌లకు సంబంధించిన షెడ్యూల్ ను సోమ‌వారం మ‌ధ్యాహ్న 12 గంట‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం విడుద‌ల …

Read More »

క‌రీంన‌గ‌ర్ సిటీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతి

క‌రీంన‌గ‌ర్ సిటీలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిమ‌ల్ల జ్యోతి (45) …

Read More »

అన్నం పెట్టిన బాలిక‌పైనే ఘోరం.. ఫ్రెండ్స్ అని న‌మ్మి ఇంట్లో ఉంచుకుంటే..

రాష్ట్రంకాని రాష్ట్రానికి బ‌త‌కొచ్చారు. త‌న స్నేహితులే అని న‌మ్మి త‌న ప‌క్క రూములో ఉండ‌మ‌న్నాడు. వారి ఆకలి తీర్చేందుకు త‌న ప్రియురాల‌తో వంట చేయించి త‌న మిత్రుల …

Read More »

5 వేల రాకెట్ల‌తో ర‌క్త‌పాతం సోష‌ల్ మీడియాలో వీడియోలు విడుద‌ల

శ‌నివారం తెల్ల‌వారుతుండ‌గా హ‌మాస్ గ్రూపు 5 వేల రాకెట్ల‌తో ఇజ్రాయిల్‌పై విరుచుకప‌డింది. దీనికి ప్ర‌తిగా ఇజ్రాయిల్ కూడా ప్ర‌తిగానే దాడుల‌కు దిగింది. రెండు దేశాల మ‌ధ్య భీక‌ర …

Read More »

తెలంగాణాలో మ‌రో రెవెన్యూ డివిజ‌న్‌

తెలంగాణ రాష్ట్రంలో మ‌రో రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాటు అయ్యింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగ‌రంను రెవెన్యూ డివిజ‌న్‌గా ఏర్పాటు చేస్తూ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Read More »

విమానం కూలి ట్రైనీ ఫైలెట్ల మృతి

విమానం కూల‌డంతో ఇద్ద‌రు భార‌త ట్రైనీ విద్యార్థులు మృతి చెందిన ఘ‌టన కెన‌డాలోని బ్రిటిష్ కొలంబియాలో శ‌నివారం చోటుచేసుకుంది. అందులో ఉన్న మ‌రో ఫైల‌ట్ కూడా మ‌ర‌ణించాడు. …

Read More »

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి ఒకే గ్రామంలో 48 మృతి

ఉక్రెయిన్ కు ర‌ష్యాకు యుద్దం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఉక్రెయిన్లోని ఓ గ్రామంపై ర‌ష్యా దాడి చేయ‌డంతో 48 మృతి చెందారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని …

Read More »

భార్యా,పిల్లలను తుపాకీతో కాల్చి ఆత్మహత్య చేసుకున్న హెడ్ కానిస్టేబుల్

భార్యాపిల్ల‌ల‌ను తుపాకితో కాల్చి ఆపై తానూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని క‌డ‌ప జిల్లాలో బుధ‌వారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంకటేశ్వర్లు (50) అనే …

Read More »

సిక్కింలో వ‌ర‌ద‌లు 14 మంది మృతి

సిక్కిం రాష్ట్రాన్ని ఆక‌స్మిక వ‌ర‌దలు చుట్టుముట్టాయి. వ‌రద ప్ర‌భావానికి నాలుగు జిల్లాల్లో రోజువారీ కార్య‌క‌లాపాలు ఆగిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది మృతి చెందారు. ఇంకో 16 …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com