Crime NewsLatest NewsNewsSports

కరీంనగర్ జిల్లాలో విషాదం: లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి మృతి

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో విషాదం. జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన లారీ ఢీకొని మూడేళ్ల చిన్నారి నిత్య అక్కడికక్కడే మృతి చెందింది. పరారైన వాహనం కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Latest NewsNews

Molangur” మొలంగూర్‌లో శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు

Molangur” కోరిన కోరికలు తీర్చి భక్తుల ఇండ్లలో కొంగు బంగారమై వెలిసే శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు

News

Uchita Vaidya Shibiram” ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి..

Uchita Vaidya Shibiram” శంకరపట్నం డిసీ ప్రతినిధి.. మన సురక్ష ఆసుపత్రి ఆస్పత్రిలో ఏవిస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించే, ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, డాక్టర్…

News

Aarogyam Mahila” వివరణ:ఆరోగ్యం మహిళ వైద్య సేవలు వినియోగించుకోవాలి..

Aarogyam Mahila”  మండల వైద్య అధికారి శ్రావణ్ కుమార్.. శంకరపట్నం డిసి ప్రతినిధి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి మంగళవారం మండల కేంద్రంలోని ఆరోగ్య మహిళా వైద్య…

News

Bhoo Bharati” భూ భారతి దరఖాస్తుల పరిశీలన వేగవంతం..

Bhoo Bharati”  రైతు సమస్యలు తీర్చడమే లక్ష్యంగా… పరిశీలన తాసిల్దార్ సురేఖ… శంకరపట్నం డిసి ప్రతినిధి భూభారతి దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేసినట్లు త‌హ‌సిల్దార్ కే.సురేఖ శుక్రవారం…

News

Additional Collector” విద్యార్థులతో భోజనం.. అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

Additional Collector”  విద్యా బోధన, ఆరోగ్య సేవలపై సమగ్ర సమీక్ష  శంకరపట్నం, కరీంనగర్ –కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజా వాకేడి…

News

Bathini-srinivas-goud” ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం: టీపీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్

 Bathini-srinivas-goud”  శంకరపట్నం, డిసీ ప్రతినిధి:ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాల్సిన బాధ్యత ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఉందని టీపీసీసీ సభ్యుడు, మాజీ జెడ్పిటిసీ…

News

Ammavari Kunta”అమ్మవారి కుంటను కాపాడతాం: ఎస్సారెస్పీ ఏఈ గంగాధర్

Ammavari Kunta” శంకరపట్నం (జూలై 17):కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం, ధర్మారం శివారులో ఉన్న “అమ్మవారి కుంట”పై జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకోవడంలో చర్యలు చేపడతామని…

News

Rajaka-sangham” ఆర్థిక సహాయంతో ముందుకు వచ్చిన రజక సంఘం నాయకులు

Rajaka-sangham” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:మొలంగూర్ గ్రామానికి చెందిన యువకుడు తడిగొప్పుల సంపత్ ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఇటీవల క్రిమిసంహారక మందు సేవించి మృతి చెందాడు. ఈ విషాద…

News

Kothagattu” రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్న రైతు: నష్టపరిహారం న్యాయం కోసం రైతు ఆవేదన

Kothagattu”  శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం కొత్తగట్టు శివారులో జాతీయ రహదారి విస్తరణ పనులకు సంబంధించి ఓ రైతు న్యాయం కోసం పోరాడుతున్న ఘటన…