“తెలంగాణలో ఆహార కల్తీని అరికట్టేందుకు హైడ్రా (HYDRAA) తరహాలోనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సన్నబియ్యం పథకం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.”
జిల్లాల రద్దు లేదు – సింగరేణి మెడికల్ బోర్డు రద్దు కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం
జిల్లాల రద్దు, సింగరేణి మెడికల్ బోర్డు రద్దుపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు.
Telangana” శంకరపట్నం, డిసి ప్రతినిధి:త్వరలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు…
Auto Drivers” శంకరపట్నం, మే 27 (డిసీ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్రంలోని ఆటో కార్మికులకు శాసనసభ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆటో యూనియన్ మండల…
భారత రాష్ట్ర సమితికి ఇవే చివరి ఎన్నికలని, కేసీఆర్ శకం ముగిసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇక తెలంగాణ…
ఆదివారం (డిసెంబర్ 3)నాడు తెలంగాణ శాసన సభ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ సర్వేలు కాంగ్రెస్దే అధికారం తేల్చేశాయి.…
యాసంగి కాలానికి సంబంధించిన రైతు బంధు డబ్బులకు 28 తేదిన ఈసీ అనుమతిచ్చిన తాజాగా సోమవారం (నవంబర్ 27)న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నవిషయం తెలిసిందే. దీనిపై…
కొడంగల్ నియోజకవర్గలోని బోంరాస్ పేటలో శనివారం రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకుడు గుర్నాథ్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఆయన…
ధరణి పోర్టల్ను బరాబర్ బంగాళాఖాతంలో కలుపుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉట్నూర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస ప్రజా గర్జన సభలో…
కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ వచ్చేసింది.. మొత్తంగా 119 సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించారు. ఇక నామినేషన్ల ప్రక్రియ కూడా జోరందుకోనుంది. మొత్తంగా మూడు దశల్లో అభ్యర్థులను ప్రకటించారు.…