సీనియర్ సినీ నటుడు చంద్రమోహన్ శనివారం ఉదయం మరణించారు. ఆయన ఎప్పుడు సినిమాల్లోకి వచ్చారు. ఆయన సొంత ఊరు అన్ని ఒక్క ఆర్టికల్లో తెలుసుకుందాం. చంద్రమోహన్ అసలు…
మానవసంబంధాలు మంటగలిసిపోతున్నాయి.. భూమి, ఆస్తుల విషయంలో హత్యల వరకు వెళ్తున్నారు. ఇటువంటి ఘటనే ఖమ్మం జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం…
ఆగి ఉన్న బస్సును ఒక ట్రక్కు అతివేగంగా ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఇంకో 25 మందికి గాయపడ్డారు. ఈఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్…
రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘోర ఘటన మెదక్జిల్లా మనోహరాబాద్ మండలంలోని కల్లకల్ వద్ద గురువారం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల…
సిపిఐ(ఎం-ఎల్ )న్యూడెమోక్రసీ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి కామ్రేడ్ శివకుమార్ పార్టీ శ్రేణులతో గురువారం సైకిల్ పై నిజామాబాద్ నగరంలోని NR భవన్ నుంచి మున్సిపాలిటీ వరకు భారీ…
చదువు కోసం అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అక్కడ కత్తిపోట్లకు గురై వారం రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. వివరాల్లోకి…
ధరణి పోర్టల్ను బరాబర్ బంగాళాఖాతంలో కలుపుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉట్నూర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస ప్రజా గర్జన సభలో…
నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది పార్టీల నాయకులు నామినేషన్లు దాఖల చేశారు. బీఆర్ఎస్ పూర్తి స్థాయి జాబితాను ఎప్పుడో ప్రకటించింది. కాంగ్రెస్ నాలుగైదు స్థానాలు…