తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
వరల్డ్ కప్ చివరి మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో భారత్ ఓటమి పాలయ్యింది. భారమైన హృదయంతో డ్రెస్సింగ్ రూం చేరుకున్న…
“నిజాయితీకి నిలువుటద్దం! 25 ఏళ్ల క్రితం సౌదీలో మిత్రుడు చేసిన సాయాన్ని మరిచిపోకుండా, కేరళ నుండి గూగుల్ సాయంతో వెతుక్కుంటూ వచ్చి జగిత్యాల జిల్లా ధర్మపురిలో అప్పు తీర్చిన మహ్మద్ ఇస్మాయిల్ కథనం.”