తెలంగాణాలో మ‌రో రెవెన్యూ డివిజ‌న్‌

తెలంగాణ రాష్ట్రంలో మ‌రో రెవెన్యూ డివిజ‌న్ ఏర్పాటు అయ్యింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగ‌రంను రెవెన్యూ డివిజ‌న్‌గా ఏర్పాటు చేస్తూ శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *