తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంకాని రాష్ట్రానికి బతకొచ్చారు. తన స్నేహితులే అని నమ్మి తన పక్క రూములో ఉండమన్నాడు. వారి ఆకలి తీర్చేందుకు తన ప్రియురాలతో వంట చేయించి తన మిత్రుల…
రెండేండ్లుగా కడెం ప్రాజెక్టున కష్టాలు వెంటాడుతున్నాయి. గేట్లు కిందకి దించుతున్న క్రమంలో రోప్ తెగి నీటిలో పడిపోయింది. దీంతో నీరు మొత్తం వృథాగా పోతోంది. ఇటీవల కురిసిన…