తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
క్యాన్సర్ ముప్పును తగ్గించే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే! | డాక్టర్ సౌరభ్ సేథీ
క్యాన్సర్ రిస్క్ తగ్గించుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ సూచించిన 5 సూపర్ ఫుడ్స్ వివరాలు ఇక్కడ చదవండి.
టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ…