ప్రకృతి విరుచుకపడుతోంది. ప్రపంచంలో ఏదో ఓ చోట ప్రకృతి పగబట్టనట్టు శిక్షిస్తోంది. వరదలు, కరువు, ఇతర వైపరీత్యాలతో జీవరాశి మనుగడను ప్రశ్నర్థకంగా మారుస్తోంది. అటువంటి విషాదమే నేపాల్లో …
Read More »Crime News
పొలంలో కరెంట్ తీగ.. లాగితే భార్య డొంక కదిలింది
మహబూబాద్ జిల్లా గూడురు మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన అజ్మీరవి, కవిత భార్యభర్తలు. ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అజ్మీరరవి అక్టోబర్ 24న …
Read More »నాభర్తను చంపేయి.. సింగరేణి ఉద్యోగం చేసుకుందాం
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నిత్యం ఏదో ఏచోటా వివాహేతర సంబంధాలతో కట్టుకున్నవారిని హతమార్చిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. తాజాగా పెద్దపల్లి జిల్లాలో మరో …
Read More »భారీ అగ్నిప్రమాదం 22 బస్సులు దగ్దం
కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులోని ఓ గ్యారేజీలో సోమవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బెంగుళూరులోని వీరభద్ర నగర్లో ఉన్న గ్యారేజీలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. …
Read More »స్కూల్ వ్యాన్, కాలేజీ బస్సు ఢీ నలుగురు విద్యార్థులు మృతి 16 మందికి గాయాలు
స్కూల్ వ్యాన్, కాలేజీ బస్సు ఢీ కొట్టడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటన ఉత్తర ప్రదేశ్లోని బదౌన్లో సోమవారంచోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో 16 …
Read More »దుబ్బాక బీఆర్ ఎస్ అభ్యర్థిపై కత్తితో దాడి.. కేసు నమోదు సీపీ శ్వేత
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ ఎస్ అభ్యర్థిపై కత్తితో సోమవారం హత్యాయత్నం జరిగింది. సోమవారం మధ్యాహ్నం దుబ్బాక బీఆర్ ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి దౌల్లాబాద్ …
Read More »ట్రాక్టర్తో స్టంట్స్ చేయబోతే… ప్రాణాలే పోయాయి..
పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ జిల్లాలో గ్రామీణ క్రీడా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఓ యువరైతు ట్రాక్టర్తో విన్యాసం చేయబోయాడు. కానీ దురదృష్టవశాత్తు అతడు మృతి చెందాడు. …
Read More »ఆంధ్రప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి.. కారణం ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కంటకపల్లి వద్ద ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. పలాస ప్యాసింజర్ రైలును …
Read More »ఒకే కుటుంబంలో ఏడుగురు ఆత్మహత్య
అప్పులు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన వ్యక్తి తన పిల్లలకు, కుటుంబ సభ్యులకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన గుజరాత్లోని సూరత్లో చోటు …
Read More »కేరళలో బాంబు పేలుళ్లు.. ఒకరి మృతి
ఆదివారం ఉదయం కేరళంలో రాష్ట్రంలోని ఏర్నాకులంలో బాంబుపేలుళ్లు సంభవించాయి. ఎర్నాకుళం జిల్లా కాలమస్సేరి లోని ఓ ప్రార్థనా మందిరం వద్ద ఈ పేళుల్లు చోటు చేసుకున్నాయి. ఈ …
Read More »