ఆగి ఉన్న బస్సును ఒక ట్రక్కు అతివేగంగా ఢీకొనడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందారు. ఇంకో 25 మందికి గాయపడ్డారు. ఈఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్…
రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘోర ఘటన మెదక్జిల్లా మనోహరాబాద్ మండలంలోని కల్లకల్ వద్ద గురువారం చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల…
చదువు కోసం అమెరికా వెళ్లిన ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అక్కడ కత్తిపోట్లకు గురై వారం రోజులుగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. వివరాల్లోకి…
విజయవాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ నుండి గుంటూరు వెళ్లే బస్సు నెహ్రూ బస్టాండ్ నుంచి బయల్దేతుండగా ఒక్కసారిగా ఫ్లాంట్ ఫామ్ పైకి దూసుకెళ్లింది. ఈ…
కర్నాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖలో డిప్యూటీ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న ప్రతిమ అనే అధికారిణి దారుణ హత్యకు గురైంది. బెంగుళూరు లోని సుబ్రమణ్యపుర ఏరియాలో శనివారం…
ఎవరిని ఎప్పుడు కదిలిస్తుందో ఈ గుండెపోటు. ఈ మధ్యకాలంలో చిన్న వయస్సులోనే హార్ట్ఎటాక్ తో చనిపోతున్నారు. కొన్నేండ్ల క్రితం వరకు వయస్సు మీద పడిన వారికే గుండె…
ప్రకృతి విరుచుకపడుతోంది. ప్రపంచంలో ఏదో ఓ చోట ప్రకృతి పగబట్టనట్టు శిక్షిస్తోంది. వరదలు, కరువు, ఇతర వైపరీత్యాలతో జీవరాశి మనుగడను ప్రశ్నర్థకంగా మారుస్తోంది. అటువంటి విషాదమే నేపాల్లో…
మహబూబాద్ జిల్లా గూడురు మండలం దుబ్బగూడెం గ్రామానికి చెందిన అజ్మీరవి, కవిత భార్యభర్తలు. ఇద్దరు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అజ్మీరరవి అక్టోబర్ 24న…
వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. నిత్యం ఏదో ఏచోటా వివాహేతర సంబంధాలతో కట్టుకున్నవారిని హతమార్చిన ఘటనలను చూస్తూనే ఉన్నాం. తాజాగా పెద్దపల్లి జిల్లాలో మరో…