బట్టలు ఉతికేందుకు వెళ్లిన నలుగురు ప్రమాదవశాత్తు చెరువులో పడిమృతి చెందిన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాసాయిపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన…
సమాజంలో మాయగాళ్లకు, మోసగాళ్లకు కొదువలేకుండాపోతోంది. రోజుకో కొత్త మోసంతో అమాయకులను నట్టేట ముంచుతున్నరు. పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నా మాయగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. అటువంటి…
ఆర్టీసీ బస్సు బోల్తా పడి ఇద్దరు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లాలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. మహబూబాద్ జిల్లా తొర్రూరు డిపోకు చెందిన తొర్రూరు…
భార్యభర్తలు అన్నాకా గొడవలు సహజం.. కొంతమందిలో అవి తీవ్రస్థాయిలో ఉంటాయి. మరికొంతమంది విడిపోయి బతుకుతారు. కొన్ని చోట్ల భర్త లేదా భార్య హత్యలకు కూడా గురవుతుంటారు. హత్యచేసి…
యూపీ సీఎం యోగి హెచ్చరిక విద్యార్థిని వేధించి, చున్నీ లాగి ఆమె మృతికి కారణమైన ఆకతాయిలు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో నిందితుల…
గంగాధర రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి చెందారు. గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ విధులు ముగించుకుని చొప్పందండికి వస్తున్నాడు. ఈ క్రమంలో…
ఐదుగురి అరెస్ట్ ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దుష్ట శక్తులు ఆవహించాయి, పూజలు చేయాలి. వాస్తు దోషముంది అంటూ ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పడిన…