తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించగా ఓ పెట్టెలో ఏకంగా రూ. 2 కోట్ల నగదు బయటపడింది. వివారల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లాలోని మర్రిగూడెం తహసీల్దార్గా మహేందర్…
విధినిర్వహణ కోసం శనివారం భద్రాచలం వచ్చిన హెడ్ కానిస్టేబుల్ కొద్దిసేపట్లో విధులు ముగించుకుని ఇంటికి వెళ్లాల్సిన ఆమె రామాలయం దగ్గరలో ఉన్న డ్రైనేజీలో పడడంతో ప్రాణాలు కోల్పోయింది.…
మహబూబాబాద్ మూడేళ్ల క్రితం జరిగిన దీక్షిత్ రెడ్డి అనే బాలుడి హత్య కేసులో మహబూబాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడు మందసాగర్కు మరణశిక్ష విధించింది.…
డంగ్స్ర్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను పంజాబ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్, మనీలాండరింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాకు సంబంధాలు ఉన్నట్టు తేలడంతో…
మద్యానికి బానిసై కొడుకు వేధిస్తుండడంతో భరించలేని కొడుకు తండ్రిని గొడ్డలితో నరికిన ఘటన మగులు జిల్లా వాజేడు మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని చిన్న గొల్లగూడెంలో బుధవారం…
ఎన్ని కఠిన చట్టాల తెచ్చినా కొంత మంది మృగాళ్లలో మార్పు రావడం లేదు. రోజుకో చోట మైనర్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉజ్జయినిలో జరిగిన ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్లో…
అచ్చం జులాయి సినిమాను తలపించేలా ఏటీఎంను పగలగొట్టి రూ. 10 లక్షలు చోరీ చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో బుధవారంచోటు చేసు కుంది. నిజామాబాద్ జిల్లా మెండోర…
నగర్నో-కారాబఖ్ ప్రాంతం కోసం ఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నగర్నో – కారాబఖ్ ప్రాంతం రెండు దేశాల మధ్య వివాదస్పదంగా మారింది.…
తన లవర్ తో గొడవపడిన యువకుడు మనస్థాపం చెంది బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో మంగళవారం చోటు చేసుకుంది. భారతీయ…