కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ బిల్లులను మాఫీ చేస్తామన్నారని, ప్రజలు బిల్లులు చెల్లించవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కోరారు. …
Read More »Latest News
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
అమెరికా సంయుక్త రాష్ట్రం కన్సాస్లో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా …
Read More »ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో పేలుడు
ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఏం ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. ఈ ఘటనతో ఢిల్లీలో ఒక్కసారిగా శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. …
Read More »66 కోట్లతో కార్లు కొని బెజవాడలో దాచారు..
బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తిరిగేందుకు 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కేసీఆర్ కొనుగోలు చేశాడని సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 22 కార్లకు గాను ఒక్కోదానికి …
Read More »దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు
దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు …
Read More »గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా .. .?టెన్షన్లో అభ్యర్థులు
గ్రూప్ 2 పరీక్షలు మళ్లీ వాయిదా పడేలా కనిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. సమయం దగ్గర పడుతుంటం.. ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయకపోతుండటంతో ఈ సారి …
Read More »పార్లమెంట్ ఎన్నికల్లోపు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి.. ఎంపీ బండి సంజయ్
ఆరు గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే పార్లమెంట్ ఎన్నికలలోపు లబ్దిదారులను గుర్తించి అమలు చేయాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి …
Read More »మీది నుంచి రైలు వెళ్లిన.. తన బిడ్డను కాపాడుకున్న తల్లి.. వీడియో వైరల్
సృష్టిలో తల్లి ప్రేమను మించిన ప్రేమ మరో చోటదొరకదు అంటారు. అప్పడప్పుడప్పు కొన్ని ఘటనలు అందుకు సాక్షాత్కరిస్తాయి. బిడ్డలను కాపాడుకునేందుకు తల్లి ఎంతటి సాహసానికైనా తెగిస్తుందంటారు. అందుకు …
Read More »ఏడుగురు ఉన్నతాధికారులు బదిలీ
తెలంగాణాలో కొత్త సర్కారు కొలువుదీరిన తరువాత ఉన్నతాధికారుల బదిలీల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరొక ఏడుగురు అధికారులను ప్రభుత్వం ఆదివారం బదిలీ చేసింది. ఇందులో ఆరుగురు ఐఎఎస్ …
Read More »ఊడిన బస్సు చక్రాలు..విచారణకు ఆదేశించిన ఆర్టీసీ ఎండీ
కొంత మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఊడిపోయాయి.. బస్సు నెమ్మదిగా ఉండడంతో పెద్దప్రమాదేమే తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ …
Read More »