Friday , 18 October 2024
Breaking News

Latest News

కరెంట్‌ బిల్లులు కట్టొద్దు : ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్‌ బిల్లులను మాఫీ చేస్తామన్నారని, ప్రజలు బిల్లులు చెల్లించవద్దని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కోరారు. …

Read More »

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

అమెరికా సంయుక్త రాష్ట్రం కన్సాస్‌లో మంగ‌ళ‌వారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా …

Read More »

ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో పేలుడు

ఢిల్లీలోని ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయ సమీపంలో మంగళవారం సాయంత్రం పేలుడు సంభవించింది. ఏం ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. ఈ ఘటనతో ఢిల్లీలో ఒక్కసారిగా శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. …

Read More »

66 కోట్లతో కార్లు కొని బెజవాడలో దాచారు..

బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే తిరిగేందుకు 22 ల్యాండ్‌ క్రూయిజర్‌ కార్లు కేసీఆర్‌ కొనుగోలు చేశాడని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 22 కార్లకు గాను ఒక్కోదానికి …

Read More »

దేశవ్యాప్తంగా 412 పాజిటివ్‌ కేసులు నమోదు

దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ముగ్గురు …

Read More »

గ్రూప్‌ 2 పరీక్షలు మళ్లీ వాయిదా .. .?టెన్షన్‌లో అభ్యర్థులు

గ్రూప్‌ 2 పరీక్షలు మళ్లీ వాయిదా పడేలా కనిపిస్తోంది. దీనికి కారణాలు లేకపోలేదు. సమయం దగ్గర పడుతుంటం.. ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయకపోతుండటంతో ఈ సారి …

Read More »

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లోపు ఆరు గ్యారెంటీలు అమ‌లు చేయాలి.. ఎంపీ బండి సంజయ్

ఆరు గ్యారెంటీ ప‌థ‌కాల కోసం ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌డాన్ని స్వాగ‌తిస్తున్నామ‌ని, అయితే పార్లమెంట్ ఎన్నిక‌ల‌లోపు ల‌బ్దిదారుల‌ను గుర్తించి అమ‌లు చేయాల‌ని కరీంన‌గ‌ర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి …

Read More »

మీది నుంచి రైలు వెళ్లిన.. త‌న బిడ్డ‌ను కాపాడుకున్న త‌ల్లి.. వీడియో వైర‌ల్

సృష్టిలో త‌ల్లి ప్రేమ‌ను మించిన ప్రేమ‌ మ‌రో చోట‌దొర‌క‌దు అంటారు. అప్ప‌డ‌ప్పుడ‌ప్పు కొన్ని ఘ‌ట‌న‌లు అందుకు సాక్షాత్క‌రిస్తాయి. బిడ్డ‌ల‌ను కాపాడుకునేందుకు త‌ల్లి ఎంత‌టి సాహ‌సానికైనా తెగిస్తుందంటారు. అందుకు …

Read More »

ఏడుగురు ఉన్నతాధికారులు బ‌దిలీ

తెలంగాణాలో కొత్త స‌ర్కారు కొలువుదీరిన త‌రువాత ఉన్న‌తాధికారుల బ‌దిలీల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. తాజాగా మ‌రొక ఏడుగురు అధికారుల‌ను ప్ర‌భుత్వం ఆదివారం  బ‌దిలీ చేసింది. ఇందులో ఆరుగురు ఐఎఎస్ …

Read More »

ఊడిన బ‌స్సు చ‌క్రాలు..విచార‌ణకు ఆదేశించిన ఆర్టీసీ ఎండీ

కొంత‌ మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఓ ఆర్టీసీ బ‌స్సు వెనుక టైర్లు ఊడిపోయాయి.. బ‌స్సు నెమ్మ‌దిగా ఉండ‌డంతో పెద్ద‌ప్ర‌మాదేమే త‌ప్పింది. వివ‌రాల్లోకి వెళ్తే.. క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com