Friday , 18 October 2024
Breaking News

Latest News

నేటి నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లకు సంబంధించిన నామినేష‌న్ల‌ను నేటి (శుక్ర‌వారం) నుంచి ప్రారంభం కానుకున్నాయి. అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేసేందుకు నేడు (న‌వంబ‌ర్ 3) నుంచి న‌వంబ‌ర్ 10 వ‌ర‌కు …

Read More »

పొలంలో క‌రెంట్ తీగ‌.. లాగితే భార్య డొంక క‌దిలింది

మ‌హ‌బూబాద్ జిల్లా గూడురు మండ‌లం దుబ్బ‌గూడెం గ్రామానికి చెందిన అజ్మీర‌వి, క‌విత భార్య‌భ‌ర్త‌లు. ఇద్ద‌రు వ్య‌వ‌సాయం చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో అజ్మీర‌ర‌వి అక్టోబ‌ర్ 24న …

Read More »

బీజేపీ మూడో విడ‌త ఎమ్మెల్యే అభ్య‌ర్థులు వీరే.. ఇంకా పెండింగ్ స్థానాలు ఎన్ని అంటే..

తెలంగాణాలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. బీజేపీ మూడో విడ‌త ఎమ్మెల్యే అభ్య‌ర్థుల జాబితాను గురువారం విడుద‌ల చేసింది. మొత్తంగా 35 మందితో ఈ జాబితాను విడుద‌ల చేసింది. …

Read More »

చంద్ర‌బాబుకు బెయిల్

స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కేసులో అరెస్ట‌యి జ్య‌డిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుకు నాలుగు వారాలపాటు మ‌ధ్యంత‌ర బెయిల్ ఇస్తూ ఏపీ హైకోర్టు మంగ‌ళ‌వారం తీర్పు …

Read More »

భారీ అగ్నిప్రమాదం 22 బస్సులు దగ్దం

క‌ర్ణాట‌క రాష్ట్ర రాజ‌ధాని బెంగుళూరులోని ఓ గ్యారేజీలో సోమ‌వారం ఘోర అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. బెంగుళూరులోని వీర‌భ‌ద్ర న‌గ‌ర్‌లో ఉన్న గ్యారేజీలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. …

Read More »

స్కూల్ వ్యాన్‌, కాలేజీ బ‌స్సు ఢీ నలుగురు విద్యార్థులు మృతి 16 మందికి గాయాలు

స్కూల్ వ్యాన్‌, కాలేజీ బ‌స్సు ఢీ కొట్ట‌డంతో న‌లుగురు విద్యార్థులు మృతి చెందిన ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని బ‌దౌన్లో సోమ‌వారంచోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 16 …

Read More »

గీ శాత కాని ప‌నులేంది కేసీఆర్ వార్నింగ్

చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు, వెద‌వ‌లు, ప‌నిచేసే శాత‌గాక ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనే ద‌మ్ములేక హింస‌కు, దాడుల‌కు దిగ‌జారుతున్నార‌ని కేసీఆర్ అన్నారు. దుబ్బాక ఎమ్యెల్యే అభ్య‌ర్థిపై జ‌రిగిన హ‌త్యాయ‌త్నంపై సీఎం కేసీఆర్ …

Read More »

దుబ్బాక బీఆర్ ఎస్ అభ్య‌ర్థిపై క‌త్తితో దాడి.. కేసు న‌మోదు సీపీ శ్వేత

మెద‌క్ ఎంపీ, దుబ్బాక బీఆర్ ఎస్ అభ్య‌ర్థిపై క‌త్తితో సోమ‌వారం హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. సోమ‌వారం మ‌ధ్యాహ్నం దుబ్బాక బీఆర్ ఎస్ అభ్య‌ర్థి కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి దౌల్లాబాద్ …

Read More »

ఓటు అనేది బ్ర‌హ్మాస్త్రం : కేసీఆర్

ఓటు అనేది ఓ బ్ర‌హ్మాస్త్ర‌మ‌ని, దానిని స‌రిగ్గా వాడుకుంటే త‌ల‌రాతలు మారుతాయ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్క‌ల్ లో సోమ‌వారం …

Read More »

రైలు ప్ర‌మాదంలో మృతి చెందిన కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష ఎక్స్ గ్రేషియా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఆదివారం రాత్రి జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన వారికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సంతాపం వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌వారు …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com