Tuesday , 22 October 2024
Breaking News

Monthly Archives: September 2023

గ్యాస్‌ స్టేషన్‌లో ప్ర‌మాదం 20 మంది మృతి

నగర్నో-కారాబఖ్‌ ప్రాంతం కోసం ఆర్మేనియా, అజర్‌ బైజాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తత ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. న‌గ‌ర్నో – కారాబ‌ఖ్ ప్రాంతం రెండు దేశాల మ‌ధ్య వివాద‌స్ప‌దంగా మారింది. …

Read More »

తెలంగాణా… చేజిక్కేనా..? ప్ర‌చారంలో దూసుకెళ్తున్న కాంగ్రెస్

తెలంగాణాలో అధికారంలోకి రావ‌డానికి కాంగ్రెస్ శాయ‌శ‌క్తులు ఒడ్డుతోంది. హైక‌మాండ్ కూడా ప్ర‌త్యేక దృష్టి సారించింది. సోనియా గాంధీ, మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాహుల్ అందుకు త‌గ్గ‌ట్టుగా ప్ర‌ణాళిక ర‌చిస్తోంది. …

Read More »

తెగిన క‌డెం ప్రాజెక్ట్‌ గేటు రోప్‌.. వృథాగా నీరు

రెండేండ్లుగా క‌డెం ప్రాజెక్టున క‌ష్టాలు వెంటాడుతున్నాయి. గేట్లు కింద‌కి దించుతున్న క్ర‌మంలో రోప్ తెగి నీటిలో ప‌డిపోయింది. దీంతో నీరు మొత్తం వృథాగా పోతోంది. ఇటీవ‌ల కురిసిన …

Read More »

చిత్రావతి ఎఫ్ పి ఓ మొదటి సర్వ సభ్య సమావేశం

ముఖ్యఅతిథిగా శ్రీజ కంపెనీ సీఈవో జయతీర్థ చారి తలుపుల  : నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆధర్యంలో ప్రారంభించిన ఫాడర్ అండ్ అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(ఎఫ్.పి. …

Read More »

క‌డెం ప్రాజెక్టుకు 65 ఏండ్లు.. ఇప్పుడు భ‌ద్ర‌మా…? కాదా..?

క‌డెం ప్రాజెక్టు ఉత్త‌ర తెలంగాణ‌లో ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. సాగు, తాగు నీరందించే ప్రాజెక్టుగానే కాకుండా ప‌ర్యాట‌కంగానూ పేరొందింది. నిర్మ‌ల్ జిల్లాలోని పెద్దూరు మండ‌లంలోని క‌డెం న‌దిపై …

Read More »

మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ఆర్టీసీ “గ‌మ్యం”

ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌కు ఆర్టీసీ పెద్ద పీట వేస్తోంది. ఈ బాట‌లో సిటీ ఆర్డిన‌రీ, ప‌ల్లెవెలుగు రాక‌పోక‌ల వివ‌రాలు తెలుసుకునేందుకు ఇంకొ స‌దుపాయాన్ని ఏర్పాటు చేశారు. బ‌స్సును ట్రాక్ …

Read More »

ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి ఆత్మహత్య

త‌న ల‌వ‌ర్ తో గొడ‌వ‌ప‌డిన యువ‌కుడు మ‌న‌స్థాపం చెంది బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఆత్మ‌హత్యకు చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మంగ‌ళ‌వారం చోటు చేసుకుంది. భార‌తీయ …

Read More »

తొలిసారి ఓటు వేయ‌నున్న‌93 ఏళ్ల వృద్ధుడు

93 ఏండ్ల‌లో ఏనాడు ఓటు వేయ‌ని ఓ వృద్ధుడు తొలిసారి ఎన్నిక‌లలో పాల్గొన‌నున్నాడు. ఈ అరుదైన ఘ‌ట‌న చ‌త్తీస్‌గ‌డ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నక్సల్‌ ప్రభావిత జిల్లా …

Read More »

షుగ‌ర్ ఫ్యాక్టరీని తెరిపించాలి

ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్సు తెలంగాణలోని సహకార రంగంలో కొనసాగిన ఏకైక చక్కెర ఫ్యాక్టరీ ఎన్ సి ఎస్ఎఫ్ సారంగాపూర్ గత పాలకుల తప్పుడు …

Read More »

సెప్టెంబ‌ర్ 1 నాటికి రూ.3.32 లక్షల కోట్లు.. మ‌రో నాలుగు రోజులే గ‌డువు

గ‌త మే నెల‌లో రూ.2 వేల నోటును చలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్టు ఆర్‌బీఐ ప్ర‌క‌టించింది. సెప్టెంబర్‌ 30 లోపు రూ. 2 వేల‌ను నోట్లను మార్చుకోవడానికి గానీ, …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com