డీసీ తెలుగు నిజామాబాద్ ప్రజలకు ఆహార ధాన్యాలు అందించే లక్ష్యంతో అధిక ఉత్పత్తుల కోసం కొత్త వరి వంగడాలు, విత్తనాలను సృష్టించడంలో ఎం. ఎస్ స్వామినాథన్ అగ్రగన్యుడని…
ప్రపంచ మెడికల్ హిస్టరీలో మరో అద్భుత ఘట్టం లిఖించబడింది. తొలిసారి రోబోటిక్ కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స సక్సెస్ అయ్యింది. సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో నిర్వహించారు.…
డంగ్స్ర్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను పంజాబ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. డ్రగ్స్ స్మగ్లింగ్, మనీలాండరింగ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్పాల్ సింగ్ ఖైరాకు సంబంధాలు ఉన్నట్టు తేలడంతో…
డీసీ తెలుగు నిజామాబాద్ మహాత్మా జ్యోతి బాపూలే స్పూర్తితో కులారాహిత సమాజం కోసం పోరాడుదామని CPI ML న్యూడెమోక్రసి భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి.బాలయ్య కారల్…
నవరాత్రులు ఘనంగా పూజలు అందుకున్న ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యాగణపతి నిమజ్జనం కార్యక్రమం గురువారం పూర్తయింది. 63 ఫీట్లు ఎత్తు, 40 టన్నుల బరువున్న ఖైరతాబాద్…
మద్యానికి బానిసై కొడుకు వేధిస్తుండడంతో భరించలేని కొడుకు తండ్రిని గొడ్డలితో నరికిన ఘటన మగులు జిల్లా వాజేడు మండలం పేరూరు పంచాయతీ పరిధిలోని చిన్న గొల్లగూడెంలో బుధవారం…
ఎన్ని కఠిన చట్టాల తెచ్చినా కొంత మంది మృగాళ్లలో మార్పు రావడం లేదు. రోజుకో చోట మైనర్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. ఉజ్జయినిలో జరిగిన ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్లో…
అచ్చం జులాయి సినిమాను తలపించేలా ఏటీఎంను పగలగొట్టి రూ. 10 లక్షలు చోరీ చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో బుధవారంచోటు చేసు కుంది. నిజామాబాద్ జిల్లా మెండోర…
175కి 175 ఎందుకు కాకూడదని, ఆరు నెలలు ఎలా పనిచేశామన్నది చాలా ముఖ్యమైన విషయమని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. సీఎంక్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్…