అయ్యప్ప మాలదరణ భక్తుల దర్శన యాత్రకు బిక్ష ఏర్పాటు నేటి కరీంనగర్ శంకరపట్నం: శుక్రవారం, అయ్యప్ప మాలదరణ భక్తులు శబరిమలై దర్శనానికి బయలుదేరారు. ఈ సందర్భంగా భక్తులకు…
Vemulawada” ప్రస్తుతం రూ.150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, వీటి పూర్తి అనంతరం భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, సులభ దర్శనం అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ మకర సంక్రాంతి. వివిధ ప్రాంతాల్లో దీనిని పొంగల్, లోహ్రీ, మాఘ బిహు, కిచ్డీ వంటి పేర్లతో జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ.
Makara Sankranti” కాలప్రవాహంలో జరిగే సహజ మార్పులకు ప్రతీకగా నిలిచే పండుగే సంక్రాంతి. చలికాలం నెమ్మదిగా వెనక్కి తగ్గి, వెచ్చదనం ప్రారంభమవుతోందన్న సంకేతాన్ని ఈ పండుగ అందిస్తుంది.
శ్రీ వీరభద్రస్వామికి భక్తుల మొక్కుల చెల్లింపు నేటి కరీంనగర్ | శంకరపట్నం | ఉమ్మడి కరీంనగర్ జిల్లా, నేటి వరంగల్ జిల్లాలోని ప్రసిద్ధ కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి…
రామడుగు : సంక్రాంతి పండుగ సందర్భంగా రామడుగు మండలకేంద్రంలో శివాజీ సేన యూత్ ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. మొదటి బహుమతి సాధించిన సామంతుల…
రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రతిభను చాటి, మొదటి స్థానం సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎస్. అర్చనను జిల్లా కలెక్టర్ పమలా సత్పతి అభినందించారు.
కరీంనగర్: “సకురా” సైన్స్ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటిన ఎలగందల్ మోడల్ స్కూల్ విద్యార్థిని గుర్రాల శివాంజలిని జిల్లా కలెక్టర్ పమలా సత్పతి అభినందించారు.