Karimnagar’
కరీంనగర్, మదర్ న్యూస్:
రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రతిభను చాటి, మొదటి స్థానం సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని ఎస్. అర్చనను జిల్లా కలెక్టర్ పమలా సత్పతి అభినందించారు.
ప్రదర్శన వివరాలు
-
ఈనెల 7 నుండి 9 వరకు కామారెడ్డిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో, మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్. అర్చన పాల్గొన్నారు.
-
ప్రాజెక్ట్ “మల్టీ టాస్కింగ్ మాథ్స్ మోడల్”
-
థీమ్: “రీ క్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్”
-
ఈ ప్రాజెక్టు రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానానికి ఎంపికై, అర్చన్ ఈనెల 18న సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్లో, తరువాత జాతీయ సైన్స్ ఫెయిర్లో పాల్గొననున్నారు.
అభినందనలు
-
జిల్లా విద్యాధికారి: అశ్విని తానాజీ వాకడే
-
జిల్లా సైన్స్ అధికారి: జయపాల్ రెడ్డి
-
విద్యా శాఖ కోఆర్డినేటర్లు: అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, ఎంఈఓ ఆనందం
-
గైడ్ టీచర్: కే. స్వాతి అభినందించారు
-
