గంజాయి పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. విస్తృతంగా తనిఖీలు చేస్తూ కట్టుదిట్టమైన చర్యలతో గంజాయి సాగు, విక్రయాలు లేకుండా పక్కాగా చర్యలు తీసుకుంటున్నారు. కుమ్రం భీం …
Read More »Crime News
ఓట్ల పండుగలో నోట్ల జాతర.. రూ. 101 కోట్లు సీజ్
ఇన్ని రోజులు బ్లాక్ మనీ పుట్టల్లో తల దాగి ఉన్న కట్టల పాములు బుసలు కొడుతూ ఇప్పుడు బయటకొస్తున్నాయి. తెలంగాణా ఓట్ల పండుగలో నోట్ల జాతర సాగుతోంది. …
Read More »బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు 9మంది దుర్మరణం
బాణా సంచా పేలుడులో 9 మంది మృతి చెందిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు గ్రామాల్లోని ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. …
Read More »ఎటు చూసినా శవాల గుట్టలు.. కన్నీళ్లు.. రక్తపాతం
హమాస్ మిలిటెంట్ల దాడులతో మొదలైన రక్తపాతం రోజులు గడిచినా ముగియడం లేదు. హమాస్ ను భూస్థాపితం చేసేదాకా విశ్రమించేదీ లేదని ఇజ్రాయిల్ ప్రతినబూనింది. వాయు సేనల ద్వారా …
Read More »హోటళ్లకు రేటింగ్ ఇవ్వాలి.. 13 లక్షలు హాం ఫట్
కనబడని మాయగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నరు. ఏదో ఓ రకంగా వారి బుట్టలో వేసుకుని దాచుకున్న సొమ్మును ఊదేస్తున్నారు. తాజాగా ఓ మహిళకు పార్ట్ టైం జాబ్ ఆఫర్ …
Read More »షి’కారు’లో రోమాన్స్.. స్వేచ్చ ఉంది కదా అని.. సజ్జనార్ ట్విట్.. వీడియో వైరల్
యువత ఎంజాయ్ చేయడంలో కొత్తదనం వెతుక్కుంటుంది. కానీ అది అప్పడప్పుడు ఎదుటివారిని ఇబ్బందులకు గురిచేసేలా కూడా ఉంటున్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ యువ ప్రేమ జంట …
Read More »రిటైర్డ్ నేవి ఆఫీసర్కు సైబర్ వల.. రూ. 2.37 లక్షల మోసం
రోజుకు సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సాటుకు ఉండి వల విసిరి లక్షలు కొల్లగొడుతున్నారు. వీరి వలలో ముంబాయికి చెందిన రిటైర్డ్ ఆఫీసర్ చిక్కారు. ఏకంగా రూ. 2.37 …
Read More »చెరువులో దిగిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి
ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ పూట సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మను 9 రోజులు చెరువులో వేయడం ఆనవాయితీ. అందుకోసం ఊర చెరువులో చెత్తా చెదారం …
Read More »లారీలో 42 కోట్లు.. బెంగుళూరులో సీజ్
తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమాలకు తావులేకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో 22 బాక్సుల్లో రూ. …
Read More »బోరబండలో ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకున్న తల్లి.. బోయినిపల్లిలో పిల్లలను చంపి తండ్రిఆత్మహత్య
శుక్రవారం హైదరాబాద్ లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పిల్లలను చంపి కన్నవారు సూసైడ్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బోరబండకు చెందిన జ్యోతి ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నది. …
Read More »