Friday , 18 October 2024
Breaking News

Crime News

ప‌శువులు అమ్ముతాన‌ని చెప్పి.. కండ్ల‌ల్లో కారం కొట్టి.. రూ. 80 వేలు అప‌హ‌ర‌ణ‌

త‌న ద‌గ్గ‌ర  ప‌శువులు ఉందని అమ్ముతాన‌ని చెప్పి ఓ ప‌శువుల వ్యాపారిని బైక్ పై ఎక్కించుని కొద్దిదూరం వెళ్లాక కండ్ల‌ల్లో కారం కొట్టి వ్యాపారి వ‌ద్ద ఉన్న రూ. …

Read More »

డ‌బ్బుల వివాదం.. అత్తను గ‌న్‌తో కాల్చి చంపిన కానిస్టేబుల్ అల్లుడు

డ‌బ్బుల వివాదం చినికి చినికి ఓ హ‌త్య‌కు దారితీసింది. కోపోద్రిక్తుడైన అల్లుడు అత్త‌ను రివాల్వ‌ర్‌తో కాల్చి చంపిన ఘ‌ట‌న హ‌న్మ‌కొండ జిల్లా గురువారం చోటు చేసుకుంది. హ‌న్మ‌కొండ …

Read More »

‘మ‌హా ‘మ‌ర‌ణాలు 24 గంట‌ల్లో 9 మంది.. 8 రోజుల్లో 108 మృతి

మ‌న పొరుగు రాష్ట్రం మ‌హారాష్ట్ర‌లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో మ‌ర‌ణాలు విల‌య తాండ‌వం చేస్తోంది. కార‌ణాలు ఏవైనా వ‌ర‌సుగా రోగులు మృతి చెందుతున్నారు. నాందేడ్ ప్ర‌భుత్వ ద‌వాఖానాలో 48 …

Read More »

పెద్ద‌ప‌ల్లిలో మహిళ దారుణ హత్య

పెద్ద‌ప‌ల్లి జిల్లాలో మ‌హిళ దారుణ హ‌త్య‌కు గురైంది. మంథని ప‌ట్ట‌ణం ఎరుక‌ల గూడెంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.  గుర్తు తెలియ‌న దుండ‌గులు అర్థ‌రాత్రి మ‌హిళ‌లు గొంతు కోసి …

Read More »

బైక్‌పై చేజ్‌.. ఒంటిచేత్తో కాల్పులు.. ఈ వీడియో మీరు చూడండి

ఇజ్రాయిల్‌లో చొర‌బ‌డిన హామాస్ మిలిటెంట్ల‌ను ఇజ్రాయిల్ పోలీసులు ఏరిపారేస్తున్నారు. ఇజ్రాయిల్‌లోని ఓ రోడ్డుపై సినిమా చేజింగ్ లాంటి సీన్ క‌న‌ప‌డింది. ఇజ్రాయిల్ బోర్డ‌ర్‌లో హ‌మాస్ మిలిటెంట్ ను …

Read More »

భాయ్ అన‌లేద‌ని ఇద్ద‌రి హ‌త్య

భాయ్ అని పిలువ‌లేద‌ని ఇద్ద‌రిని కాల్చి చంపిన ఘ‌ట‌న ఢిల్లీలో సోమ‌వారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ర‌ఘు, జాకీర్‌, భూరా అనే ముగ్గురు …

Read More »

రోడ్డు ప్ర‌మాదంలో కానిస్టేబుల్‌ మృతి

రోడ్డు ప్ర‌మాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన ఘ‌ట‌న న‌ల్గొండ జిల్లా హాలియా మండ‌లం వెంక‌ట‌పూర్‌లో మంగ‌ళ‌వారం తెల్ల‌వారంగా చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నాగార్జున …

Read More »

ఆర్టీసీ బ‌స్సు ఆటో ఢీ న‌లుగురు మృతి

ఆటో ఆర్టీసీ బ‌స్సు ఢీకొన‌డంతో న‌లుగురు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న క‌డ‌ప జిల్లాలో సోమ‌వారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. క‌డ‌ప జిల్లా …

Read More »

క‌రీంన‌గ‌ర్ సిటీలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతి

క‌రీంన‌గ‌ర్ సిటీలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు మ‌హిళ‌లు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిమ‌ల్ల జ్యోతి (45) …

Read More »

అన్నం పెట్టిన బాలిక‌పైనే ఘోరం.. ఫ్రెండ్స్ అని న‌మ్మి ఇంట్లో ఉంచుకుంటే..

రాష్ట్రంకాని రాష్ట్రానికి బ‌త‌కొచ్చారు. త‌న స్నేహితులే అని న‌మ్మి త‌న ప‌క్క రూములో ఉండ‌మ‌న్నాడు. వారి ఆకలి తీర్చేందుకు త‌న ప్రియురాల‌తో వంట చేయించి త‌న మిత్రుల …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com