రోజుకు సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సాటుకు ఉండి వల విసిరి లక్షలు కొల్లగొడుతున్నారు. వీరి వలలో ముంబాయికి చెందిన రిటైర్డ్ ఆఫీసర్ చిక్కారు. ఏకంగా రూ. 2.37 …
Read More »Latest News
ఎదురుగా మిలిటెంట్లు… వంద బుల్లెట్లు కాల్చినా బతికిండు
దేశంలో మిలిటెంట్లు చొరబడారని సమాచారం అందుకున్న ఎమర్జెన్సీ స్క్వాడ్లో పనిచేసే వ్యక్తికి సమాచారం అందింది. దీంతో వెంటనే కారులో బయలుదేరాడు కొంత దూరం వెళ్లాకా ఎదురుగా మిషన్ …
Read More »కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. ఎవరెవరున్నారంటే… ?
రాజకీయ నాయకులతో పాటు తెలంగాణ ప్రజలు ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న జాబితా రానే వచ్చింది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి తెలంగాణా ఓటర్లు ప్రతిపక్షాలపై బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల …
Read More »చెరువులో దిగిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి
ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ పూట సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బతుకమ్మను 9 రోజులు చెరువులో వేయడం ఆనవాయితీ. అందుకోసం ఊర చెరువులో చెత్తా చెదారం …
Read More »బందీలుగా ఉన్న పిల్లల బాగానే చూసుకుంటున్నాం హమాస్ వీడియో విడుదల.. మనం ఓడించబోతున్నది వీళ్లనే ఇజ్రాయిల్ కౌంటర్
గత వారం రోజుల క్రితం 5 వేల రాకెట్లతో ఇజ్రాయిల్ పై హమాస్ మిలిటెంట్లు విరుచుకపడిన విషయం తెలిసిందే. అదే రోజు ఇజ్రాయిల్ నుంచి చిన్నా చితక, …
Read More »విద్యార్థిని ఆత్మహత్య సూసెడ్లలో లెటర్లో ఏముందంటే
హాస్టల్లో ఉండి పోటీపరీక్షలకు చదువుకుంటున్న ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లాలని బిక్కాజి పల్లెకు చెందిన మర్రి ప్రవళిక (23) హైదరాబాద్లోని …
Read More »సిగరెట్ ఇవ్వలేదని స్నేహితుడి హత్య
కొందరు మద్యం మత్తులో ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు. రక్త సంబధీకులు, స్నేహితులు అనే తేడా లేకుండా ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు. సిగరెట్ పంచుకోలేదని స్నేహితుడని చూడకుండా …
Read More »కనీస వసతుల్లేవు.. ఎన్నికలను బహిష్కరించిన రెండు గ్రామాలు
గొంతును తడుపుకునేందుకు నీళ్లులేవు, కరెంటు లేదు అంధకారంలో జీవిస్తున్నామని, కనీస వసతులు కల్పించాలనే ఉద్దేశ్యంతో చత్తీస్ ఘడ్లోని రెండు గ్రామాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి. చత్తీస్ ఘడ్ …
Read More »లారీలో 42 కోట్లు.. బెంగుళూరులో సీజ్
తెలంగాణాలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి అక్రమాలకు తావులేకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో 22 బాక్సుల్లో రూ. …
Read More »బోరబండలో ఇద్దరు పిల్లలతో సూసైడ్ చేసుకున్న తల్లి.. బోయినిపల్లిలో పిల్లలను చంపి తండ్రిఆత్మహత్య
శుక్రవారం హైదరాబాద్ లో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు పిల్లలను చంపి కన్నవారు సూసైడ్ చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బోరబండకు చెందిన జ్యోతి ప్రభుత్వ టీచర్గా పనిచేస్తున్నది. …
Read More »