Friday , 18 October 2024
Breaking News

Latest News

వ‌ణికిస్తున్న నిఫా

గ‌త రెండు మూడు రోజుల నుంచి నిఫా వైర‌స్ జ‌నాన్ని భయ‌పెడుతోంది. కేర‌ళ రాష్ట్రంలో నిఫా వైర‌స్ వేగంగా వ్యాప్తి చెంద‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు …

Read More »

ప్రపంచ శాంతిస్థాపనలో మీడియా భాగస్వామ్యం కావాలి

:  బ్రహ్మకుమారీస్ సంస్థ పిలుపు (అబూ రోడ్ రాజ‌స్థాన్ నుంచి బాపూరావు) : ప్రపంచ శాంతిస్థాపనకు మీడియా కృషి చేయాలని, ఆ బృహత్తతర కార్యక్రమంలో భాగస్వామి కావాలని …

Read More »

భ‌ర్త‌ను చంపి.. త‌ప్పించుకోబోయి..

రాయచోటి : మానవత్వం మంట కలిసి పోతుంది. అక్రమ సంబంధాలు తన మన తేడా లేకుండా సొంత వారినే కడతేరుస్తున్నాయి. ప్రశాంతంగా సాగాల్సిన సంసారాన్ని నరకం చేసుకుంటున్నారు. …

Read More »

కొట్టుకుపోయిని సిటీ.. 5,300 మంది మృతి.. 10 వేల మంది గ‌ల్లంతు

క‌నివినీ ఎరుగ‌ని జ‌లప్ర‌ళ‌యం.. ఊహ‌కంద‌ని విషాదం..కండ్లు మూసి తెరిచేలోగా పట్ణణ‌మే వ‌ర‌దలో చిక్క‌కుంది. 5,300 మంది మృతి, 10 వేల మంది గ‌ల్లంతు ఇంత‌టి విషాద‌క‌ర ఘ‌ట‌న …

Read More »

విమానంలో పాడుప‌ని… ట్విట్ట‌ర్‌లో వీడియో వైర‌ల్

లండన్ విమానం వాష్‌రూంలో శృంగారంలో మునిగితేలుతూ పట్టుబడిన జంటను విమానం నుంచి సిబ్బంది దించివేసిన ఘటన కలకలం రేపింది. బ్రిటన్‌లోని లుటన్‌ నుంచి స్పెయిన్‌కు వెళుతున్న ఈజీజెట్‌ …

Read More »

ఆమె ప్రాణాల‌కు విలువ లేదు… ఒక చెక్ రాయండి..

  మ‌న కండ్ల ముందు రోడ్డు మీద ఏదైనా జంతువు చ‌నిపోతేనే మ‌న‌స్సు క‌లుక్కుమంటుంది. ఒక జీవి చ‌నిపోయిందని బాధ‌ప‌డుతాం. కానీ అమెరికాలోని ఓ పోలీస్ మాత్రం …

Read More »

తెలంగాణాలో ఎప్పుడు ఎన్నికలు.. డిసెంబర్లోనా..? ఎప్రిల్‌లోనా..?

తెలంగాణాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నెల రోజుల క్రితం నుంచే ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలయిన బీఆర్‌ఎస్‌, బీజేేపీ, కాంగ్రెస్‌లు నువ్వానేనా అన్న స్థాయిలో విమర్శలు …

Read More »

పశువుల దొంగతనం కేసులో 58 ఏండ్ల తర్వాత వ్యక్తి అరెస్ట్‌

58 ఏండ్ల క్రితం పశువులను దొంగతనం చేసిన కేసులో ఇప్పుడు ఓ వ్యక్తిని బీదర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. 1965 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ జిల్లా …

Read More »

వరదల ధాటికి 2 వేల మందికి పైగా మృతి

లిబియాలో తుఫాను, వరదలు విధ్వంసం బురదలో కూలిపోయిన బహుళ అంతస్తుల భవనాలు లిబియా : ఆఫ్రికన్‌ దేశం లిబియాలో తుఫాను, వరదలు విధ్వంసం  సృష్టించాయి. డేనియల్‌ తుపాను …

Read More »

శనిగరం ఘోర రోడ్డు ప్రమాదం

సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం శనిగరం స్టేజి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం గజ్వేల్‌కు చెందిన 11 …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com