Tuesday , 22 October 2024
Breaking News

Monthly Archives: September 2023

కొత్త వ‌రి వంగ‌డాలు సృష్టించ‌డంలో అగ్ర గ‌న్యుడు

డీసీ తెలుగు నిజామాబాద్ ప్రజలకు ఆహార ధాన్యాలు అందించే లక్ష్యంతో అధిక ఉత్పత్తుల కోసం కొత్త వరి వంగడాలు, విత్తనాలను సృష్టించ‌డంలో ఎం. ఎస్ స్వామినాథ‌న్ అగ్రగన్యుడని …

Read More »

ఈ ఆప‌రేష‌న్ ప్ర‌పంచ చ‌రిత్ర‌లోనే తొలిసారి

ప్రపంచ మెడిక‌ల్ హిస్ట‌రీలో మ‌రో అద్భుత ఘట్టం లిఖించ‌బ‌డింది. తొలిసారి రోబోటిక్‌ కాలేయ మార్పిడి శ‌స్త్ర చికిత్స స‌క్సెస్ అయ్యింది. సౌదీ అరేబియాలోని ఓ ఆసుపత్రిలో నిర్వ‌హించారు. …

Read More »

డ్రగ్స్‌ కేసులో ఎమ్మెల్యే అరెస్ట్‌

డంగ్స్ర్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను పంజాబ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ స్మగ్లింగ్‌, మనీలాండరింగ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరాకు సంబంధాలు ఉన్న‌ట్టు తేల‌డంతో …

Read More »

కులరహిత సమాజం కోసం పోరాడుదాం

డీసీ తెలుగు నిజామాబాద్ మహాత్మా జ్యోతి బాపూలే స్పూర్తితో కులారాహిత సమాజం కోసం పోరాడుదామ‌ని CPI ML న్యూడెమోక్రసి భీంగల్ సబ్ డివిజన్ కార్యదర్శి వి.బాలయ్య కారల్ …

Read More »

పోయి రా .. ఖైర‌తాబాద్ వినాయ‌కుడి నిమ‌జ్జ‌నం పూర్తి

న‌వ‌రాత్రులు ఘ‌నంగా పూజ‌లు అందుకున్న ఖైరతాబాద్‌ శ్రీ దశ మహా విద్యాగణపతి నిమజ్జనం కార్యక్రమం గురువారం పూర్తయింది. 63 ఫీట్లు ఎత్తు, 40 ట‌న్నుల బరువున్న ఖైర‌తాబాద్ …

Read More »

తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కొడుకు

మ‌ద్యానికి బానిసై కొడుకు వేధిస్తుండ‌డంతో భ‌రించ‌లేని కొడుకు తండ్రిని గొడ్డ‌లితో నరికిన ఘ‌ట‌న మ‌గులు జిల్లా వాజేడు మండ‌లం పేరూరు పంచాయ‌తీ ప‌రిధిలోని చిన్న గొల్ల‌గూడెంలో బుధ‌వారం …

Read More »

చార్జింగ్ పెట్టుకుంటానంటూ బాలిక‌పై అత్యాచారం

ఎన్ని క‌ఠిన చ‌ట్టాల తెచ్చినా కొంత మంది మృగాళ్ల‌లో మార్పు రావ‌డం లేదు. రోజుకో చోట మైన‌ర్ల‌పై అత్యాచారాలు జ‌రుగుతున్నాయి. ఉజ్జ‌యినిలో జ‌రిగిన ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో …

Read More »

నిజామాబాద్‌లో అచ్చం జుల‌యి సినిమానే.. ఏటీఎం ప‌గ‌ల‌గొట్టి రూ. 10 ల‌క్ష‌లు చోరీ

అచ్చం జులాయి సినిమాను త‌ల‌పించేలా ఏటీఎంను ప‌గ‌ల‌గొట్టి రూ. 10 ల‌క్ష‌లు చోరీ చేసిన ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో బుధ‌వారంచోటు చేసు కుంది. నిజామాబాద్ జిల్లా మెండోర …

Read More »

వైనాట్‌.. 175కి 175

175కి 175 ఎందుకు కాకూడ‌ద‌ని, ఆరు నెలలు ఎలా పనిచేశామన్నది చాలా ముఖ్యమైన విషయమ‌ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ అన్నారు. సీఎంక్యాంపు కార్యాలయంలో పార్టీ రీజినల్‌ …

Read More »

రూ. 25 కోట్లు నగలు దోపిడీ

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో భారీ చోరీ జ‌రిగింది. రూ. 25 కోట్ల న‌గ‌ల‌ను దుండగులు దోచుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… ఢిల్లీలోని జంగ్‌పురాలోని భోగల్‌లోని ఉమ్రావ్‌ జ్యువెలర్స్‌ …

Read More »
Social Media Auto Publish Powered By : XYZScripts.com