నగర్నో-కారాబఖ్ ప్రాంతం కోసం ఆర్మేనియా, అజర్ బైజాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నగర్నో – కారాబఖ్ ప్రాంతం రెండు దేశాల మధ్య వివాదస్పదంగా మారింది.…
తెలంగాణాలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ శాయశక్తులు ఒడ్డుతోంది. హైకమాండ్ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ అందుకు తగ్గట్టుగా ప్రణాళిక రచిస్తోంది.…
రెండేండ్లుగా కడెం ప్రాజెక్టున కష్టాలు వెంటాడుతున్నాయి. గేట్లు కిందకి దించుతున్న క్రమంలో రోప్ తెగి నీటిలో పడిపోయింది. దీంతో నీరు మొత్తం వృథాగా పోతోంది. ఇటీవల కురిసిన…
ముఖ్యఅతిథిగా శ్రీజ కంపెనీ సీఈవో జయతీర్థ చారి తలుపుల : నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆధర్యంలో ప్రారంభించిన ఫాడర్ అండ్ అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్(ఎఫ్.పి.…
కడెం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. సాగు, తాగు నీరందించే ప్రాజెక్టుగానే కాకుండా పర్యాటకంగానూ పేరొందింది. నిర్మల్ జిల్లాలోని పెద్దూరు మండలంలోని కడెం నదిపై…
ప్రయాణికుల భద్రతకు ఆర్టీసీ పెద్ద పీట వేస్తోంది. ఈ బాటలో సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు ఇంకొ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. బస్సును ట్రాక్…
తన లవర్ తో గొడవపడిన యువకుడు మనస్థాపం చెంది బీజేపీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో మంగళవారం చోటు చేసుకుంది. భారతీయ…
93 ఏండ్లలో ఏనాడు ఓటు వేయని ఓ వృద్ధుడు తొలిసారి ఎన్నికలలో పాల్గొననున్నాడు. ఈ అరుదైన ఘటన చత్తీస్గడ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. నక్సల్ ప్రభావిత జిల్లా…
ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్సు తెలంగాణలోని సహకార రంగంలో కొనసాగిన ఏకైక చక్కెర ఫ్యాక్టరీ ఎన్ సి ఎస్ఎఫ్ సారంగాపూర్ గత పాలకుల తప్పుడు…