యూపీ సీఎం యోగి హెచ్చరిక విద్యార్థిని వేధించి, చున్నీ లాగి ఆమె మృతికి కారణమైన ఆకతాయిలు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో నిందితుల …
Read More »Crime News
రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి
గంగాధర రోడ్డు ప్రమాదంలో పంచాయతీ కార్యదర్శి మృతి చెందారు. గంగాధర మండలం కాచిరెడ్డిపల్లి గ్రామపంచాయతీలో విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ విధులు ముగించుకుని చొప్పందండికి వస్తున్నాడు. ఈ క్రమంలో …
Read More »దుష్ట శక్తులు ఆవహించాయి.. వాస్తుదోషముందంటూ ఐదేండ్లుగా లైంగికదాడి
ఐదుగురి అరెస్ట్ ఆమె అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని దుష్ట శక్తులు ఆవహించాయి, పూజలు చేయాలి. వాస్తు దోషముంది అంటూ ఓ మహిళపై ఐదుగురు వ్యక్తులు అత్యాచారానికి పడిన …
Read More »ఆకతాయి.. చున్నీ లాగి అమ్మాయి ప్రాణం తీశావు కదరా.
ఆడపిల్లలపై నిత్యం ఏదో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని శిక్షలు వేసినా ఆకతాయిలు మాత్రం మారడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్లో శనివారం …
Read More »నువ్వు అత్తవా… కోడలి పట్ల ఇంత దారుణమా..!
పెండ్లంటే కొత్త జీవితం ముఖ్యంగా ఆడపిల్లలు ఎన్నోన్నో ఊహించుకుని అత్తారింట్లో అడుగుపెడుతారు. భర్త అత్తమామలు, పిల్లలతో కలిసి నూరేండ్లు హాయిగా గడపాలనుకుంటారు. సాధారణంగా అత్తాకోడళ్ల మధ్య గొడవలు, …
Read More »ఒకే రోజు ఇద్దరు భార్యలు మృతి
ఇద్దరూ ఒకే వ్యక్తిని పెండ్లి చేసుకున్నారు. తుదిశ్వాస మాత్రం ఒకేసారి వదిలారు. ఒకే భర్తతో జీవితం పంచుకున్న ఇద్దరు భార్యలు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒకేరోజు మృతి …
Read More »మద్యం సీసాలుఎత్తుకెళ్లిన వరుడు.. పెండ్లి కొడుకు అరెస్ట్.. పెండ్లికూతురు ఏం చేసిందంటే..
కళ్యాణ మండపంలో సీరియస్గా పెండ్లి జరుగుతంటది. వెనుక నుంచి ఆపండి అంటూ కేకలు..తీరా చూస్తే పోలీసులు రావడం పెండ్లి కొడుకు అరెస్ట్. ఇదంతా పాత సినిమాలో జరిగేవి. …
Read More »ఎక్కడ చూసినా శవాల గుట్టలే… లిబియా మరణాలు 20 వేలు
ఆఫ్రికా దేశం లిబియా.. డేనియల్ తుపాను ప్రభావంతో ఒక్కసారిగా అతలాకుతలమైపోయింది. అక్కడ వరదల ధాటికి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం సృష్టిస్తోంది. అయితే ఇప్పటి వరకు …
Read More »ఆడపిల్ల పుట్టిందని.. శిశువు నోట్లో పొగాకు కుక్కి చంపిన తండ్రి
ఎన్ని చట్టాలు తెచ్చినా..ఎన్ని అవగాహన సదస్సు పెట్టినా కొంతమంది దుర్మార్గులు మాత్రం మారడం లేదు. మూడో సారి ఆడపిల్ల పుట్టిందని పసికందు నోట్లో పొగాకు కుక్కి తండ్రి …
Read More »బిహార్లో పడవబోల్తా.. 10మంది చిన్నారులు గల్లంతు
ముజఫర్పుర్ పడవబోల్తాపడి 10 మంది చిన్నారులు గల్లంతయిన ఘటన బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ ఫుర్ లో గురువారం చోటు చేసుకుంది. మధురపట్టి ఘాట్లో సమిపంలో భాగమతి నదిలో …
Read More »