భాయ్ అని పిలువలేదని ఇద్దరిని కాల్చి చంపిన ఘటన ఢిల్లీలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘు, జాకీర్, భూరా అనే ముగ్గురు…
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా హాలియా మండలం వెంకటపూర్లో మంగళవారం తెల్లవారంగా చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగార్జున…
ఆటో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన కడప జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా…
గత నాలుగు రోజుల హమాస్, ఇజ్రాయిల్ మధ్య బీకర పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇరువర్గాల్లో 2000 మంది వరకు మృతి చెందినట్టు సమాచారం. 5…
తెలంగాణ ఓటర్లు ఆసక్తి ఎదురు చూస్తున్న ఘట్టం రానే వచ్చింది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను సోమవారం మధ్యాహ్న 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం విడుదల…
కరీంనగర్ సిటీలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిమల్ల జ్యోతి (45)…
రాష్ట్రంకాని రాష్ట్రానికి బతకొచ్చారు. తన స్నేహితులే అని నమ్మి తన పక్క రూములో ఉండమన్నాడు. వారి ఆకలి తీర్చేందుకు తన ప్రియురాలతో వంట చేయించి తన మిత్రుల…
శనివారం తెల్లవారుతుండగా హమాస్ గ్రూపు 5 వేల రాకెట్లతో ఇజ్రాయిల్పై విరుచుకపడింది. దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ కూడా ప్రతిగానే దాడులకు దిగింది. రెండు దేశాల మధ్య భీకర…
తెలంగాణ రాష్ట్రంలో మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు అయ్యింది. ములుగు జిల్లాలోని ఏటూరు నాగరంను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.