longest cable bridge” భారత దేశంలో అతి పొడవైన తీగల (కేబుల్) వంతెనను (PM Modi) పీఎం నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ వంతెనను …
Read More »Latest News
Up tractor” భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ చెరువులో బోల్తా… 7మంది చిన్నారులు సహా 15 మంది దుర్మరణం
Up tractor” ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాస్గంజ్ జిల్లాలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాటియాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాగంజ్లో గల చెరువులో భక్తులతో వెళ్తున్న …
Read More »Medaram sammakka” పచ్చని అడవి పరవశించి ఆడే..
నేడు వనంలోకి..మళ్లా రెండేండ్లకు.. తెలంగాణాతో పాటు చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, ఒడిస్సా భక్తులతో పులకించే కంకవనం. చెట్టు చేమలే ఊగి ఆడే ఈ మట్టిని ముద్దాడి.. చీమల పుట్టనుంచి …
Read More »BRS Mla lasya Nandita” మొన్న ప్రమాదం నుంచి బయటపడి… నేడు మరో ప్రమాదంలో మృతి
BRS Mla lasya Nandita” రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ మహిళా నాయకురాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసన సభ్యులు (ఎమ్మెల్యే) (BRS Mla lasya Nandita)లాస్య నందిత (37) …
Read More »Ts Rtc Bus” సీట్లపై నుంచి నడిచి టిక్కెట్టు.. వీడియో పోస్టు
Ts Rtc Bus” మహిళలకు ఉచిత బస్సు కల్పించిన తరువాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. రోజు రోజు కు రద్దీ పెరుగుతున్నది. ఈ …
Read More »hyderabad Police” మీది మొత్తం వెయ్యి అయ్యింది.. పోలీసుల మీమ్ వైరల్ .. యూజర్ చార్జీలు ఎక్స్ ట్రా
hyderabad Police” కుమారీ ఆంటీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పాపులర్ అయ్యింది. ఆమె స్ట్రీట్ ఫుడ్ వ్యాపారీ. ఈ మధ్యన సోషల్ మీడియాలో ఫేమస్ అయినా …
Read More »563 పోస్టులతో గ్రూప్ వన్ కొత్త నోటిఫికేషన్
group-1-notification” గ్రూప్-1 నోటిఫికేషన్ ను సోమవారం నాడు టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది. 2022 ఏప్రిల్ నెలలో విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేసిన కొద్ది …
Read More »Group 1″ గ్రూప్ నోటిఫికేషన్ రద్దు.. త్వరలో మరో నోటిఫికేషన్
Group 1″ వరుస వివాదాలు చుట్టుముట్టిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ ) సోమవారం రద్దు చేసింది. 2022 సంవత్సరం ఏప్రిల్ …
Read More »Mahalaxmi scheme” నూట పదిరూపాలు ఇచ్చి నిలబడి పోవాల్నా.. ఓ ప్రయాణికుడి ఆవేదన
Mahalaxmi scheme” తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగా మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో రద్దీగా …
Read More »Thiurupathi Zoo Park” సింహంతో ఆటలా… ప్రాణాలొదిలాడు..
సింహంతో బోనులోకి వెళ్లి వ్యక్తి ప్రాణాలొదిలన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నగరంలో గురువారం చోటు చేసుకుంది. తిరుపతి నగరంలోని ఎస్వీ జూపార్క్కు రాజస్థాన్ చెందిన ప్రహ్లాద్ …
Read More »